దేశాన్ని కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్న మోడీ ప్రభుత్వం సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే. మల్లికార్జున్

కార్మిక,రైతు,ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోకపోతే మోడీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు నాలుగు లేబర్ కోడ్స్ రద్దుయ్యే వరకు పోరాటాలు పటాన్ చెరు పిఎఫ్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో బైఠాయింపు సిఐటియు కార్మిక నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలింపు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోకపోతే కేంద్ర బిజెపి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం దేశవ్యాప్త జైల్ […]

Continue Reading

రెడ్‌మీ నోట్ 17 5Gను ఆవిష్కరించిన నటి చెరుకూరి మానస చౌదరి

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  టాలీవుడ్ నటి చెరుకూరి మానస చౌదరి నగరంలో సందడి చేశారు. షావోమి ఇండియా తాజా రెడ్‌మీ నోట్ 17 5G స్మార్ట్‌ఫోన్‌ను తెలంగాణ మార్కెట్ లోకి మల్టీ-బ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్ సెల్ బే భాగస్వామ్యంతో గచ్చిబౌలి లోని సెల్ బే లో నిర్వహించిన కార్యక్రమంలో చెరుకూరి మానస చౌదరి ఈ రెడ్‌మీ నోట్ సిరీస్‌ను షావోమి అసోసియేట్ డైరెక్టర్ ప్రవీణ్ అష్టగి, సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ మహమ్మద్ ఇఫ్తేకర్, సెల్ […]

Continue Reading

స్టాలిన్ నగర్ ఎల్లమ్మ , పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న జగదీశ్వర్ గౌడ్

మనవార్తలు ప్రతినిధి – మియాపూర్ : బోనాల పండుగ సందర్భంగా మియాపూర్ స్టాలిన్ నగర్‌లోని ఎల్లమ్మ పోచమ్మ దేవాలయకమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ, టిపిసిసి జనరల్ సెక్రటరీ జగదీశ్వర్ గౌడ్ మియాపూర్ స్టాలిన్ నగర్‌లో నిర్వహించిన బోనాల మహోత్సవానికి టెంపుల్ కమిటీ, అసోసియేషన్ సభ్యులు ప్రభాకర్ గౌడ్, శంకర్ గౌడ్, నవీన్, పవన్ ఆహ్వానం మేరకు హాజరై నారు. ఈ సందర్భంగా ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారిని దర్శించుకొని […]

Continue Reading

మియాపూర్ లో ఘనంగా బోనాల మహోత్సవాలు

– ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మియాపూర్ కాంగ్రెస్ నాయకులు యలమంచి ఉదయ్ కిరణ్  మనవార్తలు ప్రతినిధి – మియాపూర్ : ఆదివారం రోజు బోనాల పండుగ సందర్భంగా మియాపూర్ స్టాలిన్ నగర్‌లోని ఎల్లమ్మ పోచమ్మ దేవాలయకమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాలు, తొట్టెల ఊరేగింపు మహోత్సవం, అలాగే చందానగర్‌లోని పోచమ్మ దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల మహోత్సవ కార్యక్రమాల్లో మియాపూర్ కాంగ్రెస్ నాయకులు, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు , చైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ […]

Continue Reading

ఇంటెలిజెంట్ ఐఓటీ నెట్ వర్క్ ఆప్టిమైజేషన్ పై పరిశోధనకు పీహెచ్.డీ 

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి యన్నం భరత్ భూషణ్ డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘ఐఓటీ నెట్ వర్కులలో ఉమ్మడి వనరుల కేటాయింపు, రద్దీ-అవగాహన రౌటింగ్ కోసం హైబ్రిడ్ ఆప్టిమైజేషన్ వ్యూహాలు: మెటాహ్యూరిస్టిక్, క్వాంటం-ఆధారిత ఫ్రేమ్ వర్కులపై ఒక సమగ్ర అధ్యయనం’ చేసి, ఆయన సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ […]

Continue Reading

సమస్యలపై నిరంతరం పోరాడుతాం టిడబ్ల్యూజెయఫ్ కార్యదర్శి కొత్తకొండ సత్యం

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: జర్నలిస్టుల సమస్యలపై యూనియన్లకు అతీతంగా నిరంతరం పోరాడతామని పటాన్ చెరు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కార్యదర్శి కొత్తకొండ సత్యం అన్నారు. సోమవారం జిన్నారం మున్సిపల్ కేంద్రంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు ఇటీవల పటాన్ చెరు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మూడవ మహాసభలో కార్యదర్శిగా తిరిగి కొత్తకొండ సత్యం ఎన్నికైన సందర్భంగా వారికి శాలువాతో ఘనంగా సత్కరించి శుభకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి సత్యం మాట్లాడుతూ.. మా యొక్క ఫెడరేషన్ సంఘంపై […]

Continue Reading

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలి

– నేడు పటాన్‌చెరులో టీయూడబ్ల్యూజే–ఐజేయూ సమావేశం – సంగారెడ్డి జిల్లా జాయింట్ సెక్రటరీ కే.శ్రీనివాస్ రెడ్డి⁠ మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలని టీయూడబ్ల్యూజే–ఐజేయూ సంగారెడ్డి జిల్లా జాయింట్ సెక్రటరీ కే.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. టీయూడబ్ల్యూజే–ఐజేయూ ఆధ్వర్యంలో పటాన్‌చెరు నియోజకవర్గ సమావేశం ఆగస్టు 11న ఉదయం 11 గంటలకు రామచంద్రాపురంలోని లక్ష్మీ గార్డెన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ స్థాయిలో సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతో […]

Continue Reading

ఐక్యంగా ఉందాం.. సమస్యలను పరిష్కరించుకుందాంటీయూడబ్ల్యూజే (ఐజేయు) సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పి.శ్రీనాథ్

* జర్నలిస్టుల సమస్యలపై సమష్టి పోరాటం అవసరం * నేడు పటాన్‌చెరు నియోజకవర్గస్థాయి సమావేశం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: జర్నలిస్టులందరం ఐక్యంగా ఉండి తమ సమస్యలను సమష్టిగా పరిష్కరించుకుందామని టీయూడబ్ల్యూజే (ఐజేయు) సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పి.శ్రీనాథ్ పిలుపునిచ్చారు. సోమవారం రామచంద్రాపురం పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 11న రామచంద్రాపురంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో పటాన్‌చెరు నియోజకవర్గస్థాయి జర్నలిస్టుల ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ఏ.కె.ఫైజల్ హాజరవుతారని […]

Continue Reading

నేడు పటాన్‌చెరు నియోజకవర్గ టియూడబ్ల్యూజే (ఐజేయు) సమావేశం

 టియుడబ్ల్యూజే (ఐజేయు) సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రుమాండ్ల అనిల్ కుమార్ మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టియుడబ్ల్యూజే ఐజేయు) ఆధ్వర్యంలో పటాన్‌చెరు నియోజకవర్గ సమావేశం ఆగస్టు 11వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు రామచంద్రాపురంలోని లక్ష్మీ గార్డెన్‌లో నిర్వహించనున్నట్లు సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రుమాండ్ల అనిల్ కుమార్ తెలిపారు. పటాన్‌చెరు నియోజకవర్గానికి టియుడబ్ల్యూజే ఐజేయు కార్యవర్గాన్ని ఎన్నుకునే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని జర్నలిస్టు […]

Continue Reading