పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి : నీలం మధు ముదిరాజ్
కార్యకర్తలే పార్టీకి బలం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి పటాన్ చెరు లో సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: కార్యకర్తలే పార్టీ కి బలమని ,కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేసి, ప్రజలకు మరింత చేరువ చేయడమే సంఘటన్ సృజన్ అభియాన్ ప్రధాన లక్ష్యమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు అన్నారు.బుధవారం పటాన్చెరు నియోజకవర్గంలో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో పటాన్ చెరు నియోజకవర్గ […]
Continue Reading