ఐవోఎంటీ కమ్యూనికేషన్ పై పరిశోధనకు పీహెచ్.డీ 

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం అధ్యాపకుడు షేక్ జానీ బాషా డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘సురక్షిత ఐవోఎంటీ కమ్యూనికేషన్ కోసం శక్తి సామర్థ్యం గల, డేటా గోప్యతా పరిరక్షణ, ప్రమాణీకరణ పథకం’పై ఆయన అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, ఈఈసీఈ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సునీతా పాండా ఆదివారం విడుదల […]

Continue Reading

అయ్యప్ప స్వామి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు 

​కన్నులపండువగా 50 జంటలతో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు పట్టణం శాంతినగర్ కాలనీ పరిధిలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు . ఆలయ అధ్యక్షుడు నర్ర బిక్షపతి, గౌరవ అధ్యక్షుడు రమా సంజీవరెడ్డిల నేతృత్వంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దాదాపు 50 మంది దంపతులు ఒకే వేదికపై భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించారు.​. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్య అతిథులు స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు […]

Continue Reading

మృతి చెందిన కార్మికుని కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.నాగేశ్వరరావు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: రుద్రారం ఎంఎస్ఎన్ పరిశ్రమలో వేడి నీళ్లు పడి చికిత్స పొందుతు, మృతిచెందిన వెంకటేశ్వర్లు కుటుంబానికి ఎంఎస్ఎన్ యాజమాన్యం కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు పరిశ్రమ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని శ్రామిక భవన్ లో ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని చిట్కుల్ పార్థసారథి నగర్ కు చెందిన వెంకటేశ్వర్లు రుద్రారం ఎంఎస్ఎన్ పరిశ్రమలలో గత 13 సంవత్సరాలుగా ఫిట్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడన్నారు. ఈనెల11న పరిశ్రమలో […]

Continue Reading