ఈటీ ఎక్సలెన్స్ తెలంగాణ 2026 – 6వ ఎడిషన్ అవార్డులు ప్రదానం 

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలను సత్కరిస్తూ బృహస్పతి మరియు ప్రైడ్ మోటర్స్ సహకారంతో నిర్వహించిన ఈటీ ఎక్సలెన్స్ తెలంగాణ 2026 అవార్డుల ప్రదానం  కార్యక్రమం హైదరాబాద్‌లోని నోవాటెల్ లో వైభవంగా జరిగింది. పరిశ్రమలు, ఐటీ, ఆరోగ్య సంరక్షణ, విద్య, రియల్ ఎస్టేట్, తయారీ, సేవారంగం, సామాజిక సేవ తదితర విభాగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మరియు సినీనటుడు సోను సూద్ […]

Continue Reading

ఈ నెల 10న జరిగే జైల్ బరో ను జయప్రదం చేయాలి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరావు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ఈ నెల 10న జరిగే జైల్ బరో ను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరావు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.శనివారం సిఐటియు ఆధ్వర్యంలో పటాన్ చెరు పట్టణంలో జరిగిన సదస్సులో కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ సందర్బంగా నాగేశ్వరావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నేటి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా […]

Continue Reading

పటాన్ చెరు ఈఎస్ఐ డిస్పెన్సరీని వెంటనే పటాన్ చెరులో ఏర్పాటు చేయాలి సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పాండురంగారెడ్డి

ఈఎస్ఐ డిస్పెన్సరీ పటాన్ చెరులో లేకపోవడం తో కార్మికులకు తీవ్ర ఇబ్బందులు ఈఎస్ఐ స్టేట్ జాయింట్ డైరెక్టర్ డా. గౌతమ్ కు సీఐటీయూ ప్రతినిధి బృందం వినతి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: రాష్ట్రంలోని ఈఎస్ఐ బీమాదారులకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటే ప్రస్తుతం రామచంద్రాపురంలో కొనసాగుతున్న పటాన్ చెరు ఈఎస్ఐ డిస్పెన్సరీని వెంటనే పటాన్ చెరు తరలించాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పాండురంగారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం సీఐటీయూ ప్రతినిధి బృందం ఆధ్వర్యంలో ఈఎస్ఐ స్టేట్ జాయింట్ […]

Continue Reading

అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న చిన్న కంజర్ల జిపిఓ బండారి రాజును విధుల్లో నుంచి తొలగించాలి

గ్రామంలో వింగ్ ఏర్పాటు చేసుకొని లక్షల్లో అక్రమ వసూళ్లు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న చిన్న కంజర్ల జిపిఓ బండారి రాజును విధుల్లో నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ పటాన్ చెరు డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. శనివారం సిపిఎం పార్టీ పటాన్ చెరు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో పటాన్ చెరు తహసిల్దార్ హరిబాబు కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ […]

Continue Reading

అత్యంత వైభవంగా గీతం 17వ స్నాతకోత్సవం

1990 మంది విద్యార్థులకు పట్టాల ప్రదానం ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ దర్శకుడు రాజమౌళి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం తన 17వ స్నాతకోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన 1990 మంది విద్యార్థులకు (1532 మంది అండర్ గ్రాడ్యుయేట్, 372 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్, 86 మంది పీహెచ్.డీ. స్కాలర్లు) పట్టాలు ప్రదానం చేశారు.ప్రపంచ ప్రఖ్యాత భారతీయ చలన చిత్ర దర్శకుడు శ్రీ ఎస్.ఎస్. రాజమౌళి ఈ […]

Continue Reading