అంతర్జాతీయ క్రీడాపోటీలలో రాణించిన గీతం విద్యార్థిని

పికిల్ బాల్ ప్రపంచ కప్ 2026లో రెండు పతకాలు సాధించిన బీబీఏ తొలి ఏడాది విద్యార్థి ఆశ్రిత వియత్నాంలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ పికిల్ బాల్ ప్రపంచ కప్ 2026 పోటీలలో, హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, బీబీఏ తొలి ఏడాది విద్యార్థిని ఆశ్రిత రాజు దాట్ల రెండు పతకాలు సాధించి సంస్థకు గర్వకారణంగా నిలిచారు. 18 ఏళ్ల లోపు విభాగంలో పోటీపడిన ఆశ్రిత, అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, బాలికల సింగిల్స్ లో రజత పతకాన్ని, […]

Continue Reading

గీతంలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ కు చెందిన అప్లైడ్ సైకాలజీ విభాగం, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, ఆత్మహత్యల నివారణపై బహిరంగ చర్చలను ప్రోత్సహించడం లక్ష్యంగా పలు కార్యక్రమాలతో సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పాటించింది.ఆత్మహత్యలపై కథనాన్ని మార్చడం’, ‘చర్చను ప్రారంభించండి’ అనే ఇతివృత్తంతో, మానసిక ఆరోగ్యంపై నెలకొన్న మౌనాన్ని ఛేదించడం, అలాగే వ్యక్తులు సహాయం కోరడానికి సౌకర్యవంతంగా భావించే సహాయక వాతావరణాన్ని […]

Continue Reading

హైదరాబాద్‌లోని ‘ది యానిమల్ ప్లేస్’ సందడి చేసిన సినీనటి రష్మి గౌతమ్

ఇండియన్ డాగ్స్ చాలా మంచివి అని రష్మి గౌతమ్ మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  హైదరాబాద్, సెప్టెంబర్ 8, 2026:* పెంపుడు జంతువులకు ఆధునిక వైద్య సేవలను అందించేందుకు హైదరాబాద్‌లో ‘ది యానిమల్ ప్లేస్’ వెటర్నరీ క్లినిక్* ప్రారంభించిన్న సినీనటి, టీవీ యాంకర్ రష్మి గౌతమ్. డాక్టర్ సలీం మస్కటి, డాక్టర్ మార్షా గాబ్రియేల్ స్థాపించిన ఈ ఆధునిక వెటర్నరీ క్లినిక్ శ్రీనగర్ కాలనీలోని అందుబాటులోకి వచ్చింది. “మోడ్రన్ మెడిసిన్, జెన్యూయిన్ కంపాషన్” అనే సిద్ధాంతంతో క్లినిక్‌ను […]

Continue Reading

ప్రతి చుక్క.. ఒక ఆశ, ఒక జీవితం

గీతంలో రక్తదాన శిబిరం నిర్వహణ ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ‘ప్రతి రక్తపు బొట్టూ విలువైనదే, ప్రతి దాత మార్పు తీసుకురాగలరు. ఒక చుక్క, ఒక ఆశ, ఒక జీవితం’ అనే స్ఫూర్తిదాయక నినాదంతో ఎన్టీఆర్ ట్రస్టు బ్లడ్ బ్యాంక్ సహకారంతో, హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో మంగళవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన కల్పించడం, ఈ కీలకమైన మానవతా కార్యక్రమానికి గీతం సమాజాన్ని సహకరించేలా ప్రోత్సహించడం […]

Continue Reading

గీతం హైదరాబాద్ ఎన్.సి.సి. యూనిట్ ను సందర్శించిన కల్నల్ పి.ఎస్.సింగ్

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: నిజామాబాద్ గ్రూపు ఎన్.సి.సి. కమాండర్ కల్నల్ పి.ఎస్.సింగ్ మంగళవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని ఎన్.సి.సి. యూనిట్ ను సందర్శించారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన గీతం ఎన్.సి.సి. క్యాడెట్లతో ముచ్చటించి, వివిధ ఎన్.సి.సి. శిబిరాలలో చురుకుగా పాల్గొనవలసిందిగా వారిని ప్రోత్సహించారు.క్యాడెట్లను ఉద్దేశించి కల్నల్ సింగ్ మాట్లాడుతూ, ఎన్.సి.సి. శిబిరాలలో పాల్గొనడం వ్యక్తిగత అభివృద్ధికి విలువైన అవకాశాలను అందిస్తుందని, అలాగే క్యాడెట్లు తమ ప్రతిభ, నైపుణ్యాలు, నాయకత్వ సామర్థ్యాలను ప్రదర్శించడానికి వీలు […]

Continue Reading

పింక్‌ పవర్‌ రన్‌ 3.0కు హైదరాబాద్‌ రెడీ

20 వేల మందితో మెగా రన్‌, రూ.75 లక్షల ప్రైజ్‌పూల్‌ తొలిసారిగా ఏఐఎంఎస్‌ ధ్రువీకరించిన 21.097 కి.మీ. హాఫ్‌ మారథాన్‌ మైల్స్‌ ఫర్‌ మామోగ్రామ్స్‌’తో రొమ్ము క్యాన్సర్‌ స్క్రీనింగ్‌కు చేయూత ప్రపంచవ్యాప్తంగా పాల్గొనేందుకు ఉచిత వర్చువల్‌ రన్‌ మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : ఆరోగ్యం ఫిట్‌నెస్‌ మహిళల ఆరోగ్యంపై అవగాహన  సామాజిక సేవను మేళవిస్తూ నిర్వహిస్తున్న ‘పింక్‌ పవర్‌ రన్‌’ మూడో ఎడిషన్‌కు హైదరాబాద్‌ సిద్ధమవుతోంది. సుధా రెడ్డి ఫౌండేషన్‌, ఎంఈఐఎల్‌ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ […]

Continue Reading

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత యలమంచి ఉదయ్ కిరణ్

పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించిన యలమంచి ఉదయ్ కిరణ్ మనవార్తలు ప్రతినిధి,మియాపూర్‌ : మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాంమని యలమంచి ఉదయ్ కిరణ్ అన్నారు .మియాపూర్‌లో సోదరుడు మన్నె నరేందర్ మరియు రమేష్ ఆధ్వర్యంలో మియాపూర్ హనుమాన్ దేవాలయం నుంచి ప్రశాంత్ నగర్‌లోని హనుమాన్ పెద్ద విగ్రహం వరకు నిర్వహించిన మట్టి గణపతి పాదయాత్రలో యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ మట్టి గణపతులను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడటంతో పాటు భవిష్యత్ […]

Continue Reading

ఈ నెల 26న కౌటిల్య కొలోక్వి

నాలుగవ ఎడిషన్ ను ప్రకటించిన కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కె.ఎస్.పి.పి) ఈనెల 26న కౌటిల్య కొలోక్వి నాల్గవ ఎడిషన్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. సృజనాత్మక భాగస్వామ్యం, వాస్తవ ప్రపంచ విధాన సంభాషణల సమ్మేళనంగా ఇది సాగనుంది. విద్యార్ధులే నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక విద్యా సదస్సు, పరిపాలన, ప్రజా విధానంలోని కీలకమైన ప్రశ్నలపై చర్చించడానికి పండితులు, పరిశోధకులు, విధాన రూపకర్తలు, […]

Continue Reading

పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో  జడ్పీహెచ్‌ఎస్ స్కూల్ లో  ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు 

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు, (సెప్టెంబర్ 5, 2026) :  ప్రతి ఒక్కరి జీవితంలో తన తల్లే తొలి గురువు” అని అన్నారు. తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తారని ఎస్‌హెచ్‌ఓ శ్రీ ఎం. రవీందర్ అన్నారు .ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, పటాన్‌చెరు పోలీసులు పటాన్‌చెరు పట్టణంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు ఉపాధ్యాయులను సన్మానించి, విద్యార్థులకు విద్యాబోధన […]

Continue Reading

గీతంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్టూడెంట్ లైఫ్ ఆధ్వర్యంలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవం 2026ను ఘనంగా నిర్వహించింది. తమ సంస్థలోని అధ్యాపక బృందానికి ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్జతలు తెలియజేసింది.ప్రముఖ భారతీయ తత్వవేత్త, రాజనీతిజ్జుడు, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కు పుష్పాంజలి ఘటించడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. విద్యారంగానికి, ప్రజా జీవితానికి ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి.ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తినిచ్చి, మార్గనిర్దేశం చేసి, వారి జీవితాలను […]

Continue Reading