ఇండో–నేపాల్ ఏరోస్కేట్బాల్ ఛాంపియన్షిప్లో మియాపూర్ కెనరీ స్కూల్ విద్యార్థి ప్రతిభ
రెండు స్వర్ణ పతకాలు సాధించిన పాటిబండ్ల నవనీత్ మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: నేపాల్లోని పోఖరాలో ఆగస్టు 17 నుంచి 23, 2026 వరకు నిర్వహించిన తొలి ఇండో–నేపాల్ ఏరోస్కేట్బాల్ ఛాంపియన్షిప్లో మియాపూర్ కెనరీ స్కూల్ విద్యార్థి పాటిబండ్ల నవనీత్ అద్భుత ప్రతిభ కనబరిచి రెండు స్వర్ణ పతకాలు సాధించాడు.ఈ అంతర్జాతీయ స్థాయి పోటీలో నవనీత్ తన ప్రతిభ, నైపుణ్యం, పట్టుదలతో ఆకట్టుకున్నాడు. టీమ్ ఈవెంట్లో ఒక స్వర్ణ పతకంతో పాటు, వ్యక్తిగత విభాగంలో మరో స్వర్ణ పతకం సాధించి […]
Continue Reading