శేరిలింగంపల్లి నియోజకవర్గం లో టిఆర్ఎస్ జెండా ఎగుర వేస్తాం – ఇంచార్జీ వాసిలీ చంద్రశేఖర్ ప్రసాద్
మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి : రానున్న రోజుల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ జెండా ఎగుర వేస్తామని ఆ పార్టీ ఇంచార్జీ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ అన్నారు. గురువారం రోజు ఆయన ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ శంకరోళ్ల సురేష్ ముదిరాజ్ టిఆర్ఎస్ పార్టీ లో చేరారు. సురేష్ సమక్షంలో మియాపూర్, కొండాపూర్ డివిజన్లకు చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుండి సుమారు 30 మంది నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికీ వాసిలి […]
Continue Reading