అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే రాజయ్య

రేషన్ షాపులలో 14 రకాల వస్తువులను ఇవ్వాలి రేషన్ కార్డులు, పింఛన్లు ఇవ్వాలిసిపిఎం ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా  ప్రజావాణిలో వినతి పత్రం అందజేత మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్ చెరు నియోజకవర్గం లో అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో పటాన్ చెరు పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు అనంతరం మండల […]

Continue Reading

జాతీయ స్థాయి కబడ్డీ న్యాయ నిర్ణేతగా రాథోడ్ శ్రీనివాస్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: కర్థనూరుకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు రాథోడ్ శ్రీనివాస్‌కు అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్‌లో ఏకేఎఫ్ఐ నిర్వహించిన జాతీయ న్యాయ నిర్ణేత పరీక్షలో ఆయన ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షలో విజయవంతమై జాతీయ స్థాయి కబడ్డీ న్యాయ నిర్ణేతగా అర్హత పొందారు.కబడ్డీ క్రీడలో కోచ్‌గా సేవలందిస్తూ జాతీయ స్థాయి న్యాయ నిర్ణేతగా అర్హత సాధించడంపై జిల్లా కబడ్డీ అసోసియేషన్,జిల్లా క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. రాథోడ్ శ్రీనివాస్ భవిష్యత్తులో మరిన్ని పీకేఎల్, అంతర్జాతీయ వేదికలపై ఎదగాలని […]

Continue Reading

రసాయన శాస్త్రంలో వై.రాజేందర్ రెడ్డికి పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి వై. రాజేందర్ రెడ్డి డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘లక్షిత ఆంకాలజీ ఔషధాలైన ఇబ్రూటినిబ్, బుసుల్ఫాన్, లాపటినిబ్, రుక్సోలిటినిబ్ లలో మలినాల ప్రొఫైలింగ్, నిర్మాణ వివరణ కోసం అధునాతన విశ్లేషణాత్మక పద్ధతుల’పై ఆయన అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్ ఎం.ఎస్. సురేంద్ర […]

Continue Reading