బస్తీల్లో ప్రజలతో మమేకమైన సంగారెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్‌ఆర్‌కే ఫౌండేషన్ చైర్మన్ ఆర్‌కే లక్ష్మి

మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆర్‌సీ పురం 268 డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్, ఆర్‌ఆర్‌కే ఫౌండేషన్ చైర్మన్, ఆర్‌ఆర్‌కే ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ ఆర్‌కే లక్ష్మి నాయకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వారి బాధలు వినేందుకు బస్తీల్లో 110 వ రోజు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. స్థానిక ప్రజలు సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు . అనంతరం ఆర్‌ఆర్‌కే ఫౌండేషన్ చైర్మన్ […]

Continue Reading

బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి చిహ్నం : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.ఆదివారం ఆషాడ మాస బోనాల పండుగ సందర్భంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరంలోని శ్రీశ్రీశ్రీ మహంకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారిని దర్శించుకున్నారు, ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘనస్వాగతం పలికి సత్కరించారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వర్షాలు […]

Continue Reading

ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని ఆచరించాలి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి

ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా ఆచరించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి తెలిపారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగి డివిజన్ లో విశ్వ భారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య […]

Continue Reading

గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ను ప్రారంభించిన లెనిన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె

మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు :  గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య డైనో మండి రెస్టారెంట్ ప్రారంభం అయింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న అందాల తార భాగ్యశ్రీ బోర్సె చేతుల మీదుగా నాలుగవ బ్రాంచ్ గా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్ గుంటూరులో ఘనంగా ప్రారంభం అయింది. పిల్లలను, పెద్దలను ఆకర్షించే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ రెస్టారెంట్ అందరిని ఆకర్షిస్తుంది. ఈ సందర్భంగా హీరోయిన్ భాగ్యశ్రీ […]

Continue Reading

జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే

పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ పెట్ కేర్ బ్రాండ్ ఆధ్వర్యంలో మూడో ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే (IHPD) వేడుకలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లో ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన వందలాది మంది పెట్ పేరెంట్స్ తమ పెంపుడు శునకాలు, పిల్లులతో పాల్గొని సందడి చేశారు. […]

Continue Reading

హైద‌రాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో హై జ్యూవెల‌రీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సినీన‌టి మంచు ల‌క్ష్మీ

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక శైలిని ప్రతిబింబిస్తున్నాయ‌ని సినీన‌టి మంచు ల‌క్ష్మీ అన్నారు .హైద‌రాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో ప్ర‌ముఖ ల‌గ్జ‌రీ ఆభ‌ర‌ణాల బ్రాండ్ హౌస్ ఆఫ్ రోజ్ ఏర్పాటు చేసిన హై జ్యూవెల‌రీ ఎగ్జిబిషన్ ను హౌస్ ఆఫ్ రోజ్ వ్యవస్థాపకులు బీరెన్ వైద్య తో క‌లిసి ప్రారంభించారు .సాంప్రదాయ ఆభరణాల ప్రదర్శనకు భిన్నంగా హౌస్ ఆఫ్ రోజ్ […]

Continue Reading

చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభించిన సినీ నిర్మాత ప్రీతి పులిపాక

_చేనేతకారులకు మరింత చేయూతనివ్వాలి మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని కళింగ కల్చరల్ సెంటర్ లో  ఏర్పాటైన హ్యాండ్ టూ హ్యాండ్  చేనేత వస్త్ర ప్రదర్శన  – 2026 ను మిసెస్ ఆసియా గ్రేట్ బ్రిటన్ రన్నర్ అప్, సినీ నిర్మాత పులిపాక ప్రీతి  ఆదివారం నాడు ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆమె ఇక్కడి హాలు లో కొలువుదీరిన చేనేత కారులు వస్త్రోత్పత్తులను తిలకిస్తూ, చేనేత కారులతో వాటి తయారీ విధానం, ప్రత్యేకత […]

Continue Reading

స్పారోకాన్ ఆర్కిటెక్ట్స్ లో ఇంటర్న షిప్ పూర్తిచేసిన గీతం ఆర్కిటెక్చర్ విద్యార్థులు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కు చెందిన ముగ్గురు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు, స్పారోకాన్ ఆర్కిటెక్ట్స్ లో తమ వేసవి ఇంటర్న్ షిప్ ను విజయవంతంగా పూర్తిచేసినట్టు ఆదివారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. పరిశ్రమతో అనుసంధానించిన అభ్యాసం, అనుభవపూర్వక విద్య పట్ల విశ్వవిద్యాలయ నిబద్ధతలో ఇది మరో ముఖ్యమైన ముందడుగుగా అభివర్ణించారు.స్పారోకాన్ ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ ఆర్.జబ్బర్ షేక్ మార్గదర్శకత్వంలో విద్యార్థులు- మోసిన్, శ్రియా, మరియా తమ […]

Continue Reading