ఇంద్రేశంలో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తిరంగా యాత్ర వంటి కార్యక్రమాలు యువతలో దేశభక్తిని పెంపొందించడంతో పాటు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తాయని ఇంద్రేశం మున్సిపాలిటీ బిజెపి పార్టీ అధ్యక్షుడు శ్రీశైలం అన్నారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం,ఇంద్రేశం మున్సిపాలిటీ బిజెపి పార్టీ అధ్యక్షుడు శ్రీశైలం, జనరల్ సెక్రెటరీ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో 500 మంది విద్యార్థులతో ప్రదర్శనను నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందు మూల శివారెడ్డి,మందుమూల హర్షారెడ్డి, మున్సిపాలిటీ ఇంచార్జ్ కొండా లక్ష్మణ్ ఇరువురు విచ్చేసి […]

Continue Reading

యువత ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనాలి యువ కార్మిక సదస్సులో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పట్లోళ్ల పాండురంగారెడ్డి

సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా యువ కార్మికులు పోరాడాలి దోచుకోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్న సామ్రాజ్యవాద శక్తులు విద్యార్థులు,యువ కార్మికులు తమ హక్కుల కోసం… ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రపంచ ప్రజలకు సామ్రాజ్యవాదమే ప్రధాన శత్రువని, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కార్మికులు, యువత ఐక్యంగా పోరాడాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత దేశ యువతపై ఎంతైనా ఉందని చెప్పారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పట్లోళ్ల పాండురంగారెడ్డి పిలుపునిచ్చారు.పటాన్‌చెరు పట్టణంలోని శ్రామిక్ భవన్ లో జీ.గణేష్ అధ్యక్షతన యువ కార్మికుల సదస్సు […]

Continue Reading

పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలి

విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు టి. అర్జున్ మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు టి అర్జున్ ప్రభుత్వం డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీగా వెళ్లి తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు తమ […]

Continue Reading

గీతంలో ఘనంగా ఫ్రెషర్స్ పార్టీ

నూతన విద్యార్థులను స్వాగతించిన స్కూల్ ఆఫ్ బిజినెస్, సైన్స్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్ మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని స్కూల్ ఆఫ్ బిజినెస్, సైన్స్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో 2026-27 బ్యాచ్ కు ఘనంగా ఫ్రెషర్స్ పార్టీని నిర్వహించి, నూతన విద్యార్థులను ఘనంగా స్వాగతించాయి.సంగీతం, నృత్యం, స్కిట్లు, ర్యాంప్ వాక్ లు, విద్యార్థుల ఉత్సాహభరితమైన ప్రదర్శనలతో గీతం ప్రాంగణమంతా కళకళలాడింది. ఫుడ్ స్టాల్స్, ఆటలు, ఫోటోబూత్ లు పండుగ […]

Continue Reading

దేశ భవిష్యత్తు యువత చేతిలో

 మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరులో ఘనంగా తిరంగా యాత్ర మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని యువత శక్తిని సక్రమమైన మార్గంలో వినియోగించినప్పుడే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మాదక ద్రవ్యాల మహమ్మారి యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాగస్వాములు […]

Continue Reading

పటాన్‌చెరులో ఘనంగా ఆషాఢ బోనాల పలారం బండి ఊరేగింపు

ఇస్నాపూర్, పటాన్ చెరు లోని పలు పలారం బండి ఉత్సవాలలో పాల్గొన్న మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్, పటాన్ చెరు ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు పట్టణంతో పాటు ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆషాఢ మాస బోనాల పండుగ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలారం బండి ఊరేగింపు కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జి నీలం మధు ముదిరాజ్ స్థానిక నాయకులతో […]

Continue Reading

అనుభవపూర్వక అభ్యాసానికి గీతం పెద్దపీట

ఆటోడెస్క్ ఫ్యూజన్ ఇన్ సైడర్ కార్యక్రమం ఏర్పాటు చురుకుగా పాల్గొన్న విద్యార్థులు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంజనీరింగ్, సాంకేతిక రంగాలలో రాణించడానికి అవసరమైన పరిశ్రమతో అనుబంధం, అనుభవపూర్వక అభ్యాసాలకు హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా, గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ లోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఒకరోజు ‘ఆటోడెస్క్ ఫ్యూజన్ ఇన్ సైడర్’ పేరిట నైపుణ్య పెంపుదల కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించింది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై […]

Continue Reading

పరిశోధన ప్రచురణ నైతికతపై గీతం ప్రొఫెసర్ మార్గదర్శనం

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ సీఎస్ఈ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్ పర్వేకర్ కొల్హాపూర్ (మహారాష్ట్ర)లోని డి వై పాటిల్ వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం పరిశోధన ప్రచురణ నైతికత అనే అంశం నిర్వహించిన ఒకరోజు అధ్యాపక వికాస కార్యక్రమం (ఎఫ్.డీ.పీ)లో ముఖ్య వక్తగా పాల్గొని, ఉపన్యసించారు. న్యూఢిల్లీకి చెందిన ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐఎస్టీఈ) సహకారంతో ఏర్పాటు చేసిన ఈ […]

Continue Reading

70ఏళ్ల చరిత్ర గల సంఘం మనది

– అక్రిడేషన్లు, బస్సుపాస్ లు ఇప్పించిన‌ ఘనత టీయూడబ్ల్యూజే–ఐజేయూ ది – క్రమశిక్షణ గల సంఘం మనది – ఐజేయూ జాతీయ సమావేశంలో సంగారెడ్డి జిల్లాకు మంచి పేరు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం అందరం కలిసి కట్టుగా సంఘటితంగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు-ఐజేయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఏ ఫైజల్ అన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గం TUWJ-IJU విస్తృత స్థాయి సమావేశాన్ని రామచంద్రాపురం లోని లక్ష్మీ […]

Continue Reading

ఇక్రిశాట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు

మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: ​సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలోని అంతర్జాతీయ పరిశోధనా సంస్థ ఇక్రిశాట్ లో గత అనేక ఏండ్లుగా చాలిచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభించింది. ఏండ్ల తరబడి వేతనాల పెంపులేక, కనీస సెలవులు కూడా దక్కక సతమతమవుతున్న సుమారు 300 మంది నెలవారీ మరియు దినసరి ఉద్యోగుల జీవితాల్లో ఎమ్మెల్సీ చొరవతో కొత్త వెలుగులు నిండాయి. ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం గతంలో ఎన్నోసార్లు ధర్నాలు, […]

Continue Reading