ఫోటోగ్రాఫర్లు చరిత్రను, జ్ఞాపకాలను భద్రపరిచే కళాకారులు: నీలం మధు ముదిరాజ్

ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా ఫొటోగ్రాఫర్ల దినోత్సవం జెండా ఎగురవేసి, కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న నీలం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ఒక ఫోటో అనేది కేవలం ఒక చిత్రం కాదని, అది ఒక కాలానికి, ఒక సంఘటనకు, ఒక జ్ఞాపకానికి శాశ్వత సాక్ష్యంగా నిలుస్తుందని అ ఫోటో మన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను భవిష్యత్ తరాలకు అందించే గొప్ప బాధ్యతను ఫోటోగ్రాఫర్లు నిర్వర్తిస్తున్నారని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ కొనియాడారు.బుధవారం ప్రపంచ […]

Continue Reading

దళితుల భూముల్లో ఎస్ టిపి ప్లాంట్ ఏర్పాటును విరమించుకోవాలి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్

రైతులు సాగు చేస్తున్న పంట భూములను సిపిఎం పార్టీ బృందం తహసిల్దార్ కు వినతిపత్రం అందజేత మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: లక్డారం గ్రామ దళితుల భూములకు భూమికి భూమి లేదా, తగిన నష్టపరిహారం చెల్లించేలా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్ సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. బుధవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని లక్డారం గ్రామ దళితుల భూముల్లో అక్రమంగా ఎస్ టి పి ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ […]

Continue Reading

గీతంలో ఘనంగా ఫార్మకాలజీ దినోత్సవం

అతిథిగా పాల్గొని, కీలకోపన్యాసం చేసిన ఐఐసీటీ శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణమూర్తి శ్రీనివాసన్ మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ (జీఎస్పీ), ‘మెరుగైన ఆరోగ్యం కోసం ఔషధ ఆష్కరణను ప్రోత్సహించడం’ అనే ఇతివృత్తంతో రెండవ జాతీయ ఫార్మకాలజీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. భారతీయ ఫార్మకాలజీ వ్యవస్థాపకుడైన కల్నల్ ఆర్.ఎన్.చోప్రాను స్మరిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం, ఔషధ ఆవిష్కరణను ముందుకు తీసుకెళ్లడంలో, ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడంలో ఫార్మకాలజీ పోషిస్తున్న కీలక పాత్రను ప్రముఖంగా చాటింది. హైదరాబాదులోని సీఎస్ఐఆర్-ఇండియన్ […]

Continue Reading

హైదరాబాద్‌లో ‘పింక్ గులాబ్ – ది హెరిటేజ్ ఎడిట్’

క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ లో ఆగస్టు 21, 22 భారతీయ చేనేతలు, సంప్రదాయ కళలు, హస్తకళల ప్రదర్శన మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : భారతదేశ సంప్రదాయ చేనేతలు, వస్త్ర కళలు, హస్తకళలు, కళాకారుల నైపుణ్యాన్ని ప్రతిబింబించే ప్రత్యేక ప్రదర్శన పింక్ గులాబ్ – ది హెరిటేజ్ ఎడిట్’ హైదరాబాద్‌లో తొలిసారిగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనను ప్రముఖ నటి, సామాజిక వ్యాపారవేత్త, పర్యావరణవేత్త అమల అక్కినేని  హాజరుకానున్నారు.ఆగస్టు 21, 22 తేదీల్లో హైదరాబాద్‌లోని క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ […]

Continue Reading

​సంగారెడ్డిలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం  శుభపరిణామం – యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి,సంగారెడ్డి: సంగారెడ్డి ప్రధాన తపాలా కార్యాలయాన్ని ఆదర్శ తపాలా కార్యాలయంగా ఆధునీకరించడంతో పాటు ప్రత్యేక పార్సెల్ నిర్వహణ విభాగం మరియు పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై కేంద్ర సమాచార, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్   స్పందించి, సంబంధిత శాఖకు పంపడం శుభపరిణామమని యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్ అన్నారు.ఈ సందర్బంగా యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి […]

Continue Reading

ప్రజా సేవలో ముందుంటున్న డాక్టర్ దయాకర్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,తెల్లాపూర్ : తెల్లాపూర్ డివిజన్‌లో డాక్టర్ దయాకర్ రెడ్డి పేరు తెలియని వారు అరుదు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతూ, ఎవరికి ఏ ఆపద వచ్చినా “నేను ఉన్నాను” అంటూ అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ నగర్ ఫేజ్–1, ఫేజ్–2, ఫేజ్–3, ఉస్మాన్ నగర్‌తో పాటు తెల్లాపూర్ ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కారం కోసం ముందుండి కృషి చేస్తున్నారు. ప్రజా సేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ, మల్లేపల్లి సోమిరెడ్డి శిష్యుడిగా […]

Continue Reading

అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు పటాన్‌చెరు మండల ఇన్‌చార్జి, మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడని పటాన్‌చెరు మండల ఇన్‌చార్జి, మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్   జయంతి సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపల్ లోని తన కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు . అనంతరం గడీల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ చరిత్రలో ధైర్యసాహసాలకు, సామాజిక సమానత్వానికి, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన […]

Continue Reading

అక్రమ భూ సేకరణ పనులను వెంటనే నిలిపివేయాలి సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రభుత్వం చేపడుతున్న అక్రమ భూ సేకరణ పనులను వెంటనే నిలిపివేయాలని సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పటాన్ చెరు మండలంలోని లక్డారం గ్రామంలో రైతులతో భూ సమస్య పైన కలిసి మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూసర్వే నెంబర్ 498లో 22 ఎకరాల భూమిలో రెవెన్యూ వారి సహకారంతో పోలీసు యంత్రాంగం దౌర్జన్యంగా చేస్తున్న అక్రమ భూ సేకరణ పనులను వెంటనే నిలిపివేయాలని సిపిఎం […]

Continue Reading

పురోహితుడిపై చట్టప్రకారం కఠినమైన శిక్ష విధించాలి ఎమ్ ఆర్ పీఎస్ జిల్లా ఇన్‌చార్జ్ విఎస్ రాజు మాదిగ

మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం : పటాన్ చెరువు నియోజకవర్గం రామచంద్రపురం పట్టణంలోని మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఇటీవల చోటుచేసుకున్న దుర్ఘటనపై ఎమ్ ఆర్ పీఎస్ జిల్లా ఇన్‌చార్జ్ విఎస్ రాజు మాదిగ, ఎమ్ ఎమ్ ఎస్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు పెద్ద గీత, ఎమ్ ఆర్ పీఎస్ నాయకులు ఆలయాని సందర్శించి ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్ ఆర్ పీఎస్ నాయకులు […]

Continue Reading

శక్తి స్కీమ్‌ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు టి అర్జున్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్యను దూరం చేసే విధంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేటీకరణ వైపు నెట్టే విధానాలను అవలంబించడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు టి. అర్జున్ అన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పటాన్‌చెరు పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను పీపీపీ లేదా ప్రైవేటీకరణకు […]

Continue Reading