సమానత్వం, న్యాయం కోసం ధైర్యంగా పోరాడిన మహావీరుడు పాపన్న గౌడ్ శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్

మనవార్తలు ప్రతినిధి,మియాపూర్ : తెలంగాణ గడ్డపై అణగారిన వర్గాల ఆత్మగౌరవం, సమానత్వం, న్యాయం కోసం ధైర్యంగా పోరాడిన మహావీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్ అన్నారు .పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని ఆల్విన్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ గారు తో కలిసి శ్రీ యలమంచి ఉదయ్ […]

Continue Reading

భిన్న దృక్కోణాల ద్వారా మానసిక సవాళ్లను పరిష్కరించాలి

గీతం సదస్సులో అభిప్రాయపడ్డ సైకాలజీ నిపుణులు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: మానసిక పరిశోధన యొక్క విస్తరిస్తున్న పరిధిని, సంక్లిష్టమైన మానవ, సామాజిక సవాళ్లను అంతర్-విభాగ దృక్కోణాల ద్వారా పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉందని మానసిక శాస్త్ర నిపుణులు అభిప్రాయపడ్డారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో ‘అనిశ్చితి కాలంలో మనస్తత్వ శాస్త్రం: అంతర్-విషయ దృక్పథం, ఆవిష్కరణ, ప్రభావం’ అనే అంశంపై రెండు రోజుల సదస్సును 17-18 తేదీలలో నిర్వహించారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని అప్లైడ్ […]

Continue Reading

ప్రజల కోసం పోరాడిన గొప్ప నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్

మనవార్తలు ప్రతినిధి,మియాపూర్ : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ధైర్యానికి ప్రతీక,సమానత్వానికి చిహ్నం,ప్రజల కోసం పోరాడిన గొప్ప స్ఫూర్తి అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ అన్నారు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్జ యంతి సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని ఆల్విన్ చౌరస్తా శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఆ మహానీయుడికి ఘన […]

Continue Reading

సైబర్ అవగాహనలో ప్రతిభచాటిన గీతం విద్యార్థులు

‘సురక్షా కా తిరంగా’ కార్యక్రమంలో ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున చేతుల మీదుగా పురస్కారం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ఆన్ లైన్ సైబర్ నేరాలను నిరోధించేలా నిర్వహించిన రాష్ట్ర స్థాయి షార్ట్ వీడియో, రీల్ పోటీలో హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు అగ్రస్థానం సాధించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) తన స్పార్క్ (అవగాహన, బాధ్యతాయుతమైన సైబర్ స్పేస్ కోసం విద్యార్థి కార్యక్రమం)లో భాగంగా ‘సురక్షా కా తిరంగా: అప్రమత్తంగా ఉండండి, క్షుణ్ణంగా తెలుసుకోండి, సైబర్ […]

Continue Reading

ఐవోఎంటీ కమ్యూనికేషన్ పై పరిశోధనకు పీహెచ్.డీ 

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం అధ్యాపకుడు షేక్ జానీ బాషా డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘సురక్షిత ఐవోఎంటీ కమ్యూనికేషన్ కోసం శక్తి సామర్థ్యం గల, డేటా గోప్యతా పరిరక్షణ, ప్రమాణీకరణ పథకం’పై ఆయన అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, ఈఈసీఈ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సునీతా పాండా ఆదివారం విడుదల […]

Continue Reading

అయ్యప్ప స్వామి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు 

​కన్నులపండువగా 50 జంటలతో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు పట్టణం శాంతినగర్ కాలనీ పరిధిలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు . ఆలయ అధ్యక్షుడు నర్ర బిక్షపతి, గౌరవ అధ్యక్షుడు రమా సంజీవరెడ్డిల నేతృత్వంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దాదాపు 50 మంది దంపతులు ఒకే వేదికపై భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించారు.​. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్య అతిథులు స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు […]

Continue Reading

మృతి చెందిన కార్మికుని కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.నాగేశ్వరరావు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: రుద్రారం ఎంఎస్ఎన్ పరిశ్రమలో వేడి నీళ్లు పడి చికిత్స పొందుతు, మృతిచెందిన వెంకటేశ్వర్లు కుటుంబానికి ఎంఎస్ఎన్ యాజమాన్యం కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు పరిశ్రమ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని శ్రామిక భవన్ లో ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని చిట్కుల్ పార్థసారథి నగర్ కు చెందిన వెంకటేశ్వర్లు రుద్రారం ఎంఎస్ఎన్ పరిశ్రమలలో గత 13 సంవత్సరాలుగా ఫిట్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడన్నారు. ఈనెల11న పరిశ్రమలో […]

Continue Reading

దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ మండల ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ ఇస్నాపూర్ ఎక్స్ రోడ్‌లోని వినాయక (SRK) ఆటో యూనియన్ ఆధ్వర్యంలో, అలాగే ముత్తంగి డివిజన్ పరిధిలోని మణిసాయి కాలనీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ మండల ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు. అనంతరం […]

Continue Reading

జెండా పండుగతో మార్మోగిన కేసీఆర్ నగర్ ఫేస్–2

మనవార్తలు ప్రతినిధి,తెల్లాపూర్: తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్ ఫేస్-02లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మెయిన్ గేట్‌తో పాటు బ్లాక్ 86 నుంచి 102 వరకు వివిధ బ్లాక్ లలో జాతీయ జెండాలను ఎగురవేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లేపల్లి లలిత సోమిరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని, దేశ ఐక్యతను కాపాడాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ నగర్ ఫేస్–01 బీఆర్ఎస్ నాయకుల ద్వారా పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత విషయాన్ని తెలుసుకున్న సోమిరెడ్డి విద్యార్థులకు […]

Continue Reading

మాదాపూర్ జడ్పీహెచ్‌ఎస్ హై స్కూల్‌ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ

– దేశాభివృద్ధిలో విద్యార్థులు భాగస్వాములు కావాలి – ప్రభాకర్ యాదవ్ మనవార్తలు ప్రతినిధి- శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్‌లోని జడ్పీహెచ్‌ఎస్ హై స్కూల్‌ లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఓబీసీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ పాల్గొని దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని […]

Continue Reading