ఇస్నాపూర్ మున్సిపల్ సమగ్ర అభివృద్ధే మా లక్ష్యం

ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత రుద్రారం, పాశంమైలారం, చిట్కుల్ వార్డుల్లో రూ.2.70 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి కాలనీలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.శుక్రవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం, పాశం […]

Continue Reading

డిజిటల్ టెక్నాలజీల ఏకీకరణతో కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచొచ్చు

ఐఎన్ఎస్ విశ్వకర్మలో ఏఐ-ఆధారిత నావికా ఇంజనీరింగ్ పై గీతం ప్రొఫెసర్ ప్రసంగం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: డిజిటల్ టెక్నాలజీల ఏకీకరణ ద్వారా తెలివైన సముద్ర వ్యవస్థలను ఎలా ఏర్పాటు చేయవచ్చో, కార్యాచరణ సామర్థ్యాన్ని ఎలా పెంచవచ్చో, వేగవంతమైన, మరింత సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి ఎలా తోడ్పడగలదో ప్రొఫెసర్ ప్రీతి పర్వేకర్ వివరించారు. హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ ప్రీతి, భారతీయ యుద్ధ నౌక ఐఎన్ఎస్ విశ్వకర్మలో ‘ఏఐ-ఆధారిత […]

Continue Reading

ఆధునిక సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్

దేశం కోసం ప్రాణాలర్పించిన ఘనత ఆ మహానీయుడి సొంతం చిట్కుల్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు  మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ఆధునిక సాంకేతిక విప్లవానికి ఆద్యుడు, టెలికాం రంగంలో సరికొత్త సంస్కరణలు తెచ్చి భారత దేశాన్ని టెక్నాలజీలో పరుగులు పెట్టించిన మహా ఘనత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి దక్కుతుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు.మంగళవారం రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని చిట్కుల్ లోని ఎన్ఎంఆర్ క్యాంపు కార్యాలయంలో […]

Continue Reading

సిగాచి బాధితులకు ఈపీఎఫ్, ఈడి ఎల్ ఐ , ఈఎస్ఐ ప్రయోజనాలు వెంటనే అందించాలి – టి పి జే ఏ సి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిగాచి ఇండస్ట్రీస్ ప్రమాదం జరిగి 13 నెలలు గడిచినా, పలువురు బాధిత కుటుంబాలకు ఇంకా ఈపీఎఫ్ , ఈఎస్ఐ ప్రయోజనాలు అందలేదని తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సంగారెడ్డి జిల్లా కమిటీ పేర్కొంది.ఈ నేపథ్యంలో టి పి జే ఏ సి జిల్లా ప్రతినిధులు పటాన్‌చెరు ఈఎస్ఐసి కార్యాలయాలను సందర్శించి, సంబంధిత అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఈపీఎఫ్, ఈడి ఎల్ ఐ ప్రయోజనాలు పెండింగ్‌లో ఉన్న 13 మంది బాధితుల జాబితాను […]

Continue Reading

విద్యార్థుల భ‌విష్య‌త్ ను దెబ్బ‌తీసే నిర్ణ‌యాల‌ను ప్ర‌భుత్వం ఉప‌సంహ‌రించుకోవాలి : బీఆర్‌ఎస్‌వీ నియోజ‌క‌వ‌ర్గ అధ్య‌క్షులు చెన్నారెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన శ‌క్తి స్కీమ్ , జీవో నెంబ‌ర్ 97 ను ర‌ద్దు చేయాల‌ని బీఆర్ఎస్వీ డిమాండ్ చేసింది. సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్‌ఎస్‌వీ నియోజకవర్గ అధ్యక్షులు కమ్మెట చెన్నారెడ్డి ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వ పాలిటెక్నిక్ క‌ళాశాల విద్యార్థుల‌తో క‌లిసి ఆందోళ‌న నిర్వ‌హించారు .జీవో నెంబ‌ర్ 97ను వెంటనే రద్దు చేసి, పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి స్కీమ్‌లో విలీనం చేయడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీసే నిర్ణయాలను ప్రభుత్వం […]

Continue Reading

సమ్మెలో సమరశీలంగా పోరాడిన బిస్లరీ కార్మికులకు జేజేలు

జాయింట్ లేబర్ కమిషనర్ (జే సి ఎల్) సమక్షంలో యాజమాన్యం యూనియన్ మద్య ఒప్పందం కార్మికుల సమస్యల పరిష్కారానికి యజమాన్యం అంగీకారం బిస్లరీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్ మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పాశమైలారం పారిశ్రామిక అవాడ లోని బిస్లరీ ఇంటర్నేషనల్ పరిశ్రమలో గత 71 రోజులుగా పట్టుదలతో సమ్మెలో సమశీలంగా యజమాన్యం దిగొచ్చింది. 71 రోజుల సమ్మె ఫలితంగా జాయింట్ లేబర్ కమిషనర్ (జే సి ఎల్) సమక్షంలో […]

Continue Reading

సిఐటియు ద్వారానే సమస్యలు పరిష్కారం

కార్మికులకు అండగా సిఐటియు ఎర్ర జెండా పెన్నార్ కార్మికులు సీఐటీయూలోకి సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిఐటియు ద్వారానే తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో కార్మికులు సిఐటియులో చేరుతున్నారని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య పేర్కొన్నారు. గురువారం పటాన్ చెరు పట్టణంలోని శ్రామిక్ భవన్ లో పెన్నార్ పరిశ్రమ కార్మికులు సీఐటీయూలోకి చేరడం జరిగినది. కార్మికులకు శాలువాలు కప్పి సిఐటియూ లోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా […]

Continue Reading

‘రెడ్‌మీ నోట్ 17 5జీ’ ఫోన్ లాంచ్ చేసిన సినీనటి హెబ్బా పటేల్

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : షావోమీ సబ్‌బ్రాండ్ రెడ్‌మీ గురువారం భారత్‌లో ‘నోట్ 17 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా అమీర్ పేటలో సత్యా ఏజెన్సీస్ వాల్యూ జోన్ లో సినీనటి హెబ్బా పటేల్ విడుదల చేశారు. ఈ సిరీస్‌లో దేశీయ మార్కెట్‌లోకి ప్రవేశించిన తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. 8,000 mAh భారీ బ్యాటరీ, 120Hz అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్ వంటి బలమైన ఫీచర్లతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ […]

Continue Reading

అధునాతన సాంకేతికతపై గీతం అధ్యాపకులకు శిక్షణ

మ్యాట్ ల్యాబ్ ను ఉపయోగించి మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ పై కార్యశాల మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: వేగంగా మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని, బోధన-శిక్షణా నైపుణ్యాలను మెరుగుపరచుకునేందుకు గాను హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ అధ్యాపకులకు మ్యాట్ ల్యాబ్ ను ఉపయోగించి మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ పై మూడు రోజుల ప్రత్యేక కార్యశాలను ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించారు. ఈ వర్క్ షాపును ఆర్కాన్స్ ఇన్, మ్యాథ్ వర్క్స్ ల సంయుక్త […]

Continue Reading

పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి : నీలం మధు ముదిరాజ్

కార్యకర్తలే పార్టీకి బలం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి పటాన్ చెరు లో సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌ కార్యక్రమం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: కార్యకర్తలే పార్టీ కి బలమని ,కాంగ్రెస్‌ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేసి, ప్రజలకు మరింత చేరువ చేయడమే సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌ ప్రధాన లక్ష్యమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు అన్నారు.బుధవారం పటాన్‌చెరు నియోజకవర్గంలో నిర్వహించిన సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌ కార్యక్రమంలో పటాన్ చెరు నియోజకవర్గ […]

Continue Reading