సర్ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి: బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి
మనవార్తలు ప్రతినిధి , సంగారెడ్డి : సర్ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు.సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై బీజేపీ అసెంబ్లీ స్థాయి కోర్ కమిటీ సమావేశాలు నిర్వహించారు. నారాయణఖేడ్ పట్టణంలోని వారాహి కల్యాణ మండపంలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశానికి బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం […]
Continue Reading