గణపతి నవగ్రహ సహిత బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవం
కాశీ పీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శివ నాగేంద్ర సరస్వతి మహా స్వామీజీ ఆధ్వర్యంలో పూజలు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని నందిగామ గ్రామంలో శ్రీ దాస ఆంజనేయస్వామి పునఃశ్చరణ మరియు గణపతి నవగ్రహ సహిత బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవం మూడు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నందిగామ గ్రామ ప్రజలు అందరు కలిసి ఘనంగా నిర్వహించారు.కాశీ పీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శివ నాగేంద్ర సరస్వతి వేద పండితుల ఆధ్వర్యంలో హోమాలు, నవగ్రహ […]
Continue Reading