ప్రారంభానికి నోచుకోని పటాన్ చెరు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే రాజయ్య

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్ చెరు పారిశ్రామిక వాడలో 300 కోట్ల రూపాయలతో ఎంతో ఆర్భాటంగా నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను వెంటనే ప్రారంభోత్సవం పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే రాజయ్య విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తు పటాన్ చెరు పట్టణంలో గత నాలుగున్నర సంవత్సరాల క్రితం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు […]

Continue Reading

ఆరోగ్య సంరక్షణకు అధునాతన ఆవిష్కరణలు

గీతం చర్చాగోష్ఠిలో పేర్కొన్న స్వదేశీ, విదేశీ పరిశ్రమ నిపుణులు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రపంచ ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడానికి అధునాతన మెటీరియల్స్, నూతన చికిత్సా పరిష్కారాల ఆవిష్కరణను రసాయన, జీవశాస్త్ర ఆవిష్కరణలు నడిపిస్తున్నాయని పరిశ్రమ నిపుణులు పేర్కొన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘పదార్థాల నుంచి ఔషధాల వరకు: రసాయన, జీవ శాస్త్రాల పాత్ర’ అనే అంశంపై మంగళవారం ఒకరోజు చర్చాగోష్ఠిని ఏర్పాటు చేశారు.ఆరోగ్య సంరక్షణ, […]

Continue Reading

ఫోటోగ్రాఫర్లకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే జీఎంఆర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి (జీఎంఆర్) అన్నారు.రాష్ట్రస్థాయి ఫోటోగ్రాఫర్ల క్రికెట్ పోటీల్లో పాల్గొననున్న పటాన్‌చెరు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ క్రీడాకారులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన సొంత నిధులతో కొనుగోలు చేసిన స్పోర్ట్స్ కిట్లను సోమవారం సాయంత్రం మైత్రి మైదానంలో పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  ఫోటోగ్రాఫర్లు సమాజంలో జరిగే ప్రతి ముఖ్యమైన ఘట్టాన్ని […]

Continue Reading

ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

టైలర్స్ కాలనీలో రూ.55 లక్షలతో మంచినీటి పైప్‌లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన మనవార్తలు ప్రతినిధి , అమీన్పూర్: అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన, రక్షిత మంచినీటి సరఫరా అందించడమే తమ ప్రధాన లక్ష్యమని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు.అమీన్పూర్ డివిజన్‌లోని టైలర్స్ కాలనీలో జలమండలి ఆధ్వర్యంలో రూ.55 లక్షల వ్యయంతో చేపట్టనున్న మంచినీటి పైప్‌లైన్ నిర్మాణ పనులకు మంగళవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే […]

Continue Reading