పెంచిన కనీస వేతనాలను వెంటనే అన్ని పరిశ్రమంలో అమలు చేయాలి

జూన్ వేతనంతో కలిపి ఇవ్వాలి అమలు చేయని పరిశ్రమల వద్ద ఆందోళన సీఐటీయు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం పెంచుతూ జారీ చేసిన జీవోను తక్షణమే అన్ని పరిశ్రమలలో అమలు చేయాలని, అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సీఐటీయు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య హెచ్చరించారు. సోమవారం పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము […]

Continue Reading

అధునాతన చికిత్సలో ఫ్లూయిడ్ మెకానిక్స్

గీతంలో నిర్వహించిన నైపుణ్యోపన్యాసంలో విశదీకరించిన ఎన్ఐటీ ప్రొఫెసర్ ధర్మేంద్ర త్రిపాఠి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: బయో మెడికల్ పరిశోధనలో మెకానికల్ ఇంజనీరింగ్ కీలక భూమిక పోషిస్తోందని, అలాగే అధునాతన చికిత్సా విధానాలను అభివృద్ధి చేయడానికి ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇతోధికంగా దోహదపడుతోందని ఎన్ఐటీ-ఉత్తరాఖండ్ ప్రొఫెసర్ ధర్మంద్ర త్రిపాఠి అన్నారు. హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘జీవ వ్యవస్థలలో ద్రవ గతిశీలత విశ్లేషణ’ అనే అంశంపై సోమవారం ఆయన నైపుణ్యోపన్యాసం చేశారు. గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ […]

Continue Reading

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నిర్మాణ్ సంస్థ చేయూత

– బ్యాగులు, బుక్కులు అందజేత మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి : తాము సంపాదించిన దాంట్లో కొంత పేదవారి చదువులకు ఉపయోగించాలనే సేవా భావం తో కొందరు యువతి, యువకులు ముందుకు వచ్చారు. నిర్మాణ్ ఆర్గనైజేషన్ మరియు ఓపెన్ టెక్స్ట్ సంయుక్తంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్   ద్వారా శేరిలింగంపల్లి ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల విద్యార్థులకు చేయుతనందిoచారు. ప్రభుత్వ పాఠశాలలొ చదువుతున్న విద్యార్థులకు బడి పునఃప్రారంబ కావడంతో సేవా కార్యక్రమంలో భాగoగా పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా […]

Continue Reading

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భారత మాజీ ఉప ప్రధాని, దేశంలో సామాజిక న్యాయ సాధనకు అవిరళ కృషి చేసిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం పటాన్‌చెరు పట్టణంలోని ఆయన కాంస్య విగ్రహానికి స్థానిక మాజీ ప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […]

Continue Reading

ఇష్టంతో చదవండి..లక్ష్యాన్ని సాధించండి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇష్టపడి చదివి క్రమశిక్షణతో ముందుకు సాగితే ఎంతటి లక్ష్యాన్ని అయినా సాధించవచ్చని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ బాలికల మరియు బాలుర ఉన్నత పాఠశాలలో ఎంకేవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పదవ తరగతి ప్రతిభావంతులకు నగదు పురస్కారల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పటాన్‌చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ ఆధ్వర్యంలో […]

Continue Reading

ఓటర్లకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలం

ఎస్ఐఆర్ పై అప్రమత్తంగా ఉండండి  ప్రతి ఓటు అత్యంత కీలకము  బి ఎల్ ఓ ల పనితీరు అద్వాన్నం  జూలై 12న పటాన్‌చెరులో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన  ఎస్ ఐ ఆర్, బిఆర్ఎస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ పై అవగాహన సదస్సు  పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కేంద్ర ఎన్నికల సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) అంశంలో ఓటర్లకు అవగాహన […]

Continue Reading