రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ లో మరిన్ని చేరికలు – వాసిలో చంద్రశేఖర్ ప్రసాద్

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీలోకి మరిన్ని చేరికలుంటాయని నియోజకవర్గం సీనియర్ నాయకులు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ తెలిపాడు. బుధవారం రోజు వాసిలి చంద్ర శేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో చందానగర్ డివిజన్ కు చెందిన వివిధ పార్టీ ల నుండి తెలంగాణ ఉద్యమ కారుడు .షేక్ అస్లాం సమక్షంలో దాదాపు 25 మంది బుధవారం బుధవారం రోజు తెలంగాణ రక్షణ సేన పార్టీ లో చేశారు.. చేరినవారందరికి వాసిలి […]

Continue Reading

కాంగ్రెస్ లో చల్లారని ఫ్లెక్సీ చిచ్చు

-పటాన్‌చెరులో గుప్పుమంటున్న గ్రూపు రాజకీయాలు -సీరియస్ తీసుకున్న పార్టీ అధిష్టానం? మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరులో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అదే పార్టీకి చెందిన వారు చింపిన వ్యవహారం కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు పెట్టింది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న నేతలు.. ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. రామచంద్రపురం లోని బాలాజీ కన్వెన్షన్ హాల్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ “సర్” పై ‘బి ఎల్ ఏ’ లకు […]

Continue Reading

ఓటర్ల జాబితా సవరణ పై బి.ఎల్.ఎలు అప్రమత్తంగా ఉండాలి: నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరులో ఏస్ ఐ ఆర్ పై అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కు నమోదు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ పిలుపునిచ్చారు.బుధవారం పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రామచంద్రపురం బాలాజీ […]

Continue Reading

గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదు తన విద్యార్థుల విద్యా ప్రయాణంలో ఒక కీలక ఘట్టాన్ని సూచించే 17వ పట్టభద్రుల ప్రదానోత్సవం (గ్రాడ్యుయేషన్ డే)ను ఆగస్టు 1, 2026న (శనివారం) నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని గీతం రిజిస్ట్రార్ డాక్టర్ డి. గుణశేఖరన్ బుధవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు.2025-26 విద్యా సంత్సరంలో అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ), పీహెచ్.డీ. కోర్సులను విజయవంతంగా పూర్తిచేసిన విద్యార్థులు ఈ పట్టభద్రలు […]

Continue Reading

వైద్యులు సమాజానికి రక్షకులు తెలంగాణ రాష్ట్ర యూత్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యరెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కష్టకాలంలో ప్రాణాలు నిలిపే డాక్టర్లు ప్రత్యక్ష దైవాలని తెలంగాణ రాష్ట్ర యూత్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యరెడ్డి అన్నారు . బుధవారం పటాన్‌చెరు పట్టణంలోని ప్రముఖ విద్యాసంస్థ యూరో కిడ్స్ లో ‘నేషనల్ డాక్టర్స్ డే’ వేడుకలకు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు .చిన్నారి విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు . అనంతరం మాట్లాడుతూ సమాజంలో వైద్యులకు అత్యున్నతమైన స్థానం ఉందనీ, కష్టకాలంలో ప్రాణాలు నిలిపే డాక్టర్లు ప్రత్యక్ష దైవాలనీ, ప్రతి […]

Continue Reading

కొత్త పింఛన్లకు మోక్షం ఎప్పుడు? నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షులు తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కొత్త పింఛన్లకు మోక్షం ఎప్పుడని నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షులు తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 30 నెలలు పూర్తవుతున్నా, సామాజిక భద్రతా పింఛన్ల విషయంలో కొత్తగా అర్హత పొందిన వేలాది మంది నిరుపేదలు ఇంకా ఎదురుచూపుల్లోనే ఉన్నారని ఎన్నికల సమయంలో సామాజిక పింఛన్లను పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ ఇప్పటికీ […]

Continue Reading