రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ లో మరిన్ని చేరికలు – వాసిలో చంద్రశేఖర్ ప్రసాద్

politics Telangana

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీలోకి మరిన్ని చేరికలుంటాయని నియోజకవర్గం సీనియర్ నాయకులు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ తెలిపాడు. బుధవారం రోజు వాసిలి చంద్ర శేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో చందానగర్ డివిజన్ కు చెందిన వివిధ పార్టీ ల నుండి తెలంగాణ ఉద్యమ కారుడు .షేక్ అస్లాం సమక్షంలో దాదాపు 25 మంది బుధవారం బుధవారం రోజు తెలంగాణ రక్షణ సేన పార్టీ లో చేశారు.. చేరినవారందరికి వాసిలి చంద్ర శేఖర్ ప్రసాద్ తెలంగాణ రక్షణ సేన కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. శేరిలింగంపల్లి లో తెలంగాణ రక్షణ సేన పార్టీ కి అందరూ మద్దతుగా నిలవాలని, రానున్న రోజుల్లో పార్టీ పటిస్తతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో లావణ్య బండారి, విష్ణు చారీ, సందీప్ మరియు జాయిన్ అయ్యినవారు మహేష్, ప్రదీప్, రాజశేఖర్, రాజు, వజీర్, కుమార్, శ్రీనివాస్, రాజ్, సతీష్, రంగా, షేక్ వలి, హగంరాజు, బాల, తేజ, జిలాని, మురళి, రాకేష్, సలాం, మధు, వర్మ మరియు సంతోష్ లన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *