పదో తరగతి పరీక్ష ఫలితాలలో విద్యార్థుల ప్రతిభ
– విద్యా హై స్కూల్ లో పూసిన కుసుమాలు మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి : విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే ప్రాథమిక దశలోనే విద్యా ప్రతిష్టంగా ప్రతిష్ఠంగా ఉండాలి. అలాంటి సిద్ధాంతాన్ని నమ్మిన స్కూల్ డైరెక్టర్ త్రిమూర్తులు పొన్నాడ సారధ్యంలో విద్యార్థులు దూసుకుపోతున్నారు. ఈ సారి వెలువడిన పదో తరగతి పరీక్ష ఫలితాలలో గణనీయమైన మార్కులు సాధించి మంచి ప్రతిభ కనబరిచారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని అంజయ్య నగర్ లో గల విద్యా హై స్కూల్ […]
Continue Reading