వినాయకుడి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి

– గణేష్ మండపం వద్ద అన్న ప్రసాద వితరణ మనవార్తలు ప్రతినిధి,అల్లాదుర్గం : గణేష్ నవరాత్రుల సందర్బంగా అల్లాదుర్గం శ్రీ పోచమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ప్యారారం సునీత నర్సింలు, బుగుడాల లక్ష్మి భాగయ్య దంపతులు అన్నదాన ప్రసాద వితరణ చేసి భక్తులకు వడ్డీంచారు. అన్నదాతలు మాట్లాడుతు గణేష్ నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని, పర్యావరణ గణపతులను పూజించి ప్రకృతి ని కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గణేష్ కమిటీ […]

Continue Reading

ఫిలింనగర్ దైవ సన్నిధానంలో గణేషుడి లడ్డును వేలంలో దక్కించుకున్న సురేష్ కొండేటి

మనవార్తలు ,హైదరాబాద్:  హైదరాబాదులో ఖైరతాబాద్ వినాయకుడు ఎంత ఫేమస్ బాలాపూర్ లడ్డు కూడా అంతే ఫేమస్. తర్వాతి కాలంలో వాడవాడలా గణేశుని లడ్డూలకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. అయితే సినీ సెలబ్రిటీలందరూ మొక్కే ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఏర్పాటుచేసిన గణేశుని మండపంలో ఉన్న లడ్డుని ప్రముఖ జర్నలిస్ట్, నిర్మాత, నటుడు సురేష్ కొండేటి వేలం పాటలో దక్కించుకున్నారు. ఈ లడ్డుని ఫిలింనగర్ దైవ సన్నిధానం పాలకమండలి సభ్యులు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, కాజా సూర్యనారాయణ, దగ్గుబాటి […]

Continue Reading

చిన్నారులకు అండగానిలిచిన ఉప్పరపల్లి ఉద్యోగ, వ్యాపారులు

వరంగల్ ,మనవార్తలు ప్రతినిధి : తల్లిమరణిండంతో అండగా ఉన్న నాన్నమ్మకాలం చేయడంతో అనాథలుగా మిగిలిన ఇద్దరు అక్కాచెల్లెళ్లకు ఆర్థిక సహాయం చేశారు ఉద్యోగ, వ్యాపారవేత్తలు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కుక్కల రమ్య, సింధుల తల్లి సరిత మరణించగా.. తండ్రి అనారోగ్యంతో ఉండటంతో ఇద్దర్ని నాన్నమ్మ కుక్కల ముచ్చాలు చేరదీసి సాకింది. గత 15 రోజుల క్రితం అనారోగ్యంతో ముచ్చాలు మరణించడంతో వారిద్దరు అనాథలుగా మిగిలారు. దీంతో వారి పరిస్థితిని చూసి చలించిపోయిన […]

Continue Reading

హిరా ఫెర్టిలిటీ సెంట‌ర్ ను ప్రారంభించిన సినీన‌టి ఫ‌రియా అబ్దుల్లా

మనవార్తలు ,హైదరాబాద్:  సంతాన‌లేమి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న జంట‌ల‌కు హిరా ఫెర్టిలిటీ సెంట‌ర్ చ‌క్క‌టి ప‌రిష్కారం అందిస్తుంద‌ని టాలీవుడ్ సినీన‌టి ఫ‌రియా అబ్దుల్లా అన్నారు .హైద‌రాబాద్ టోలీచౌకిలో నూత‌నంగా ఏర్పాటు చేసిన ఎక్స్ టెన్షన్, హిరా ఫెర్టిలిటీ సెంట‌ర్ ను ఆమె ప్రారంభించారు. ఐవీఎఫ్ విధానంపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నటి ఫరియా అన్నారు. హిరా ఫెర్టిలిటీ సెంటర్ ఫౌండర్ డాక్టర్ ఫజలున్నీసా మాట్లాడుతూ అత్యాధునిక మౌలిక సదుపాయాలు , అనుభవజ్ఞులైన నిపుణుల బృందంతో కూడిన […]

Continue Reading

హావెల్స్‌ ఆధ్వర్యంలో ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతి విగ్రహాల పంపిణీ

మనవార్తలు ,హైదరాబాద్:  పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత. మన భారత దేశంలో హిందువులు ఎంతో సంప్రదాయంగా జరుపుకునే పండుగ వినాయక చవితి అని హావెల్స్‌లో రీజినల్ మేనేజర్‌ గురుమీత్ ఒబెరాయి తెలిపారు. ఈ వినాయక చవితి పండగ దేశంలో మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల్లో కూడా అత్యంత అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.గణేష్ చతుర్థి పండుగ ఆనందం, గౌరవం మరియు శక్తివంతమైన సమాజ స్ఫూర్తిని కలిగి ఉంటుంది. అయినప్పటికీ, సాంప్రదాయ పద్ధతులు తరచుగా పర్యావరణ సవాళ్లను […]

Continue Reading

స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ను ప్రారంభించిన సినీ నటి అనన్య నాగళ్ల

గచ్చిబౌలిలో ‘రిదా రేడియన్స్’ కస్టమర్లకు 50 శాతం డిస్కౌంట్ తో ట్రీట్ మెంట్ ఇస్తాం : సీఈఓ సయ్యద్ కరిష్మా మనవార్తలు ,హైదరాబాద్: అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం. అన్నాడో కవి. ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో అందానిదే అగ్రస్థానం. తాము అందంగా కనిపించడం కోసం స్త్రీ, పురుషులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం అవసరమైనప్పుడల్లా కొత్త కొత్త పంథాలు అనుసరిస్తూనే ఉంటారు. అలాంటి వారి అభిరుచికి అనుగుణంగా.. వాళ్లను మరింత అందంగా.. ఆకర్షణీయంగా చూపించేందుకు సిద్ధమైంది […]

Continue Reading

ప్రతీ మండలానికి ఒక మిల్లెట్స్ రిసోర్స్ పర్సన్ నియామకం

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం గురించి, ఆహార విధానాల గురించి వివరిస్తూ, చిరు ధాన్యాల విలువలను తెలియజేస్తూ ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన మిల్లెట్స్ మీడియా పోర్టల్, www.millets.news మాదాపూర్ వెస్ట్ సైడ్ హోటల్ లో శనివారం రోజు ఔత్సాహిక వ్యాపార వేత్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంధర్భంగా www.millets.news డైరెక్టర్ శ్రీనివాస్ శరకడం రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ ప్రోడక్ట్ ఉత్పత్తి దారులను ఉద్దేశించి […]

Continue Reading

హైదరాబాద్‌లో ప్రముఖ అతిథులతో కలిసి ఇండియన్ హెరిటేజ్ ఆర్ట్ టూర్ ‘శిల్పాభా’ ప్రారంభం

మనవార్తలు ,హైదరాబాద్:  భారతదేశపు పాత ప్రాచీన సంప్రదాయ జానపద కళా చిత్రాలను కాపాడటం, ప్రచారం చేయటం, మరియు ప్రజలకు అవగాహన కల్పించడానికి, ‘శిల్పాభా’ పేరుతో ప్రటికృత్ & పాప్బాని ద్వారా ఏర్పాటు చేయబడిన ఇండియన్ హెరిటేజ్ ఆర్ట్ టూర్ ఇవాళ హైదరాబాద్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభమైంది. ఈ టూర్ తో భారతదేశపు 6వ శతాబ్దానికి చెందిన కళా సంప్రదాయాలకు మరింత ఆదరణ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఈ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన అతిథిగా తెలంగాణ ప్రముఖ విజువల్ […]

Continue Reading

సుమధుర నిర్మాణం సంస్థ పై జరిమానా

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ వ్యర్థ సామాగ్రి, సిమెంట్ కాంక్రీట్ ను శేరిలింగంపల్లి సర్కిల్ 20 పరిధిలో గల నానక్ రామ్‌గూడ లోని లోధా బస్తీ వద్ద రోడ్డుపై కాంక్రీట్ డంపింగ్ వేసిన కారణంగా సుమధుర నిర్మాణంపై 25వేలు జరిమానా విధించినట్లు జి హెచ్ ఎం సి సూపరిండెంట్ జే. లెనిన్ బాబు తెలిపారు. డిప్యూటీ కమిషనర్ రజనీకాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్ ఎస్ జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిమానా విధించారు

Continue Reading