హైదరాబాద్ వేదికగా జాన్సన్ నుంచి మూడు వేల టైల్ డిజైన్స్ ఆవిష్కరణ

మనవార్తలు ,హైదరాబాద్:  వినియోగదారులకు మరిన్ని ఆధునిక ఉత్పత్తులు అందించడంలో భాగంగా సెరామిక్ టైల్స్ తయారీ కంపెనీ హెచ్ అండ్ ఆర్. జాన్సన్ (ఇండియా) హైదరాబాద్‌లో ఏకంగా మూడు వేల కొత్త టైల్ డిజైన్‌లను ప్రదర్శించింది. ఇక్కడి నోవాటెల్ హోటల్లో శనివారం జరిగిన కార్యక్రమంలో ప్రిజం జాన్సన్ యెక్క విభాగమైన హెచ్ అండ్ ఆర్ జాన్సన్ (ఇండియా) ఆధ్వర్యంలో మేగా ప్రదర్శన నిర్వహించించి. ప్రిజం జాన్సన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ అగర్వాల్ టైల్ డిజైన్స్ ప్రదర్శన ద్వారా […]

Continue Reading

ప్రతి ఒక్కర చేనేత ను ఆదరించాలి మిసెస్ ఇండియా తెలంగాణ క్రౌన్ విజేత పూజిత వినయ్

మనవార్తలు ,హైదరాబాద్:  సత్యసాయిలో జాతీయ చేనేత పట్టు వస్త్ర ఉత్పత్తుల ప్రదర్శన షరూ క్రాప్ట్స్ అండ్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  గుజరాత్ నేతృత్వంలో శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్య సాయి నిగమాగమంలో ఏర్పాటైన 6 రోజుల రోజుల జాతీయ చేనేత.. పట్టు ఉత్పత్తుల వస్త్ర ప్రదర్శన ను  మిసెస్ ఇండియా తెలంగాణ క్రౌన్ విజేత పూజిత వినయ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ సంస్కృతి లో సిల్క్ హ్యాండ్ లూమ్ వస్త్రో ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత […]

Continue Reading

బంజారాహిల్స్‌లో సరోజ్ ఫ్యాబ్రిక్స్ ను ప్రారంభించిన సినీనటి సోనియా సింగ్

మనవార్తలు ,హైదరాబాద్:  ముంబైలో పేరుగాంచిన సరోజ్ ఫ్యాబ్రిక్స్ హైదరాబాద్ వాసులను నగరంలో అడుగు పెట్టింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11 లో ఏర్పాటుచేసిన ఈ స్టోర్ ను శనివారం సినీనటి సోనియా సింగ్‌ ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో తన ఉనికిని విస్తరించిన ఈ ముంబై ఫేమస్ ఫాబ్రిక్ బ్రాండ్ సౌత్ ఇండియా మొత్తం తన డిజైనర్ మార్కెట్‌ను విస్తరించనుంది. ముంబై, పూణే మరియు జైపూర్‌లోని వారి దుకాణాల నుండి భారతదేశం అంతటా మరియు విదేశాలలో.సరోజ్ ఫ్యాబ్రిక్స్ దేశవ్యాప్తంగా […]

Continue Reading

పేదింటి బిడ్డ నీలం మధును గెలిపించుకుంటాం_తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మెదక్ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన బీసీ బిడ్డ నీలం మధు ముదిరాజ్ ను గెలిపించుకుంటామని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ను  మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. . ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మెదక్ పార్లమెంట్ పరిధి నియోజకవర్గ […]

Continue Reading

క్యూర్ ఫుడ్స్‌ తో క‌లిసి “ఆరంభం” ప్రారంభిస్తున్న ర‌కుల్ ప్రీత్ సింగ్‌

* చిరుధాన్యాల ఆధారిత రెస్టారెంట్‌ * ప్ర‌తి గింజ‌లో పోష‌క విలువ‌లు అపారం * ఆహార రంగంలో ర‌కుల్ ప్రీత్ తొలి పెట్టుబ‌డి మనవార్తలు ,హైదరాబాద్:  టాలీవుడ్, బాలీవుడ్ న‌టి ర‌కుల్ ప్రీత్ సింగ్ తొలిసారిగా త‌న సొంత డైన్-ఇన్ రెస్టారెంట్ “ఆరంభం-స్టార్ట్స్ విత్ మిల్లెట్”ను ప్రారంభించింది. హైద‌రాబాద్‌లోని మాదాపూర్‌లో మంగళవారం ఇది ప్రారంభమైంది. ఫిట్ నెస్ కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే రకుల్ ప్రీత్, ఆరంభం కోసం బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది.ఆరంభం-స్టార్ట్స్ విత్ […]

Continue Reading

దేవుడి పేరుతో.. పిఎం మోదీ రాజకీయం _మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ కొండా సురేఖ

* 400 సీట్లు సాధిస్తుందని ప్రజల్లో భ్రమలు * గ్రౌండ్ లెవెల్ లో పడిపోయిన బిజెపి గ్రాఫ్ * ఎంపీ ఎన్నికలతో బిజెపి పూర్తిగా పతనం * అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పార్లమెంటు ఎన్నికలలో బిజెపి 400 సీట్లు సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలు భ్రమను కలిగిస్తున్నారని అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ కొండా సురేఖ అన్నారు. గజ్వేల్ లోని […]

Continue Reading

రష్మిక మందన్నతో “సువర్ణ అవకాశం” పోటీ గ్రాండ్ ఫైనల్‌ను నిర్వహించిన టాటా టీ చక్ర గోల్డ్

_హైదరాబాద్‌లోని టాటా టీ చక్ర గోల్డ్ అభిమానులతో ఒక కప్పు టీ తాగుతూ ఆమె సంభాషించారు మనవార్తలు ,హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో రెండవ అతిపెద్ద టీ బ్రాండ్, టాటా టీ చక్ర గోల్డ్, ప్రతి సిప్‌లోనూ దాని మహోన్నత రుచిని వేడుక జరుపుకుంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మరియు కర్ణాటకలో గత 90 రోజులుగా ఎంతో ఆసక్తిగా నిర్వహిస్తున్న సువర్ణ అవకాశం పోటీని ఈ రోజు బ్రాండ్ అంబాసిడర్ రష్మిక మందన్న సమక్షంలో ముగించింది. “సువర్ణ అవకాశం” కార్యక్రమం […]

Continue Reading

రేవంత్ కేసీఆర్ లాగే మాట తప్పారు.. తానూ ఫోన్ ట్యాపింగ్ బాధితుడినే: ఈటెల రాజేందర్

తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలుస్తాం. రాజకీయ వ్యవస్థలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలే ప్రజలనే నమ్ముకున్నా.. ధర్మాన్ని నమ్ముకున్నా.. శ్రమను నమ్ముకున్నా బిజెపి మల్కాజ్ గిరి ఎంపి అభ్యర్ధి ఈటెల రాజేందర్ మనవార్తలు ,హైదరాబాద్: ఐదు దశాబ్దాల పాటు దేశాన్ని కాంగ్రెస్ పాలించిందని  స్వతంత్ర్యాన్ని తెచ్చిన పార్టీగా, రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ గా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఎన్నికల్లో గెలవడం కోసం జిల్లాల వారీగా డిక్లరేషన్లు ప్రకటించి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇప్పుడు చేస్తుంది అని బిజెపి […]

Continue Reading

కళ్యాణ్ జ్యువెలర్స్, హైదరాబాద్‌లో ఉగాది వేడుకలకు అదనపు ఆకర్షణగా మీనాక్షి చౌదరి

మనవార్తలు ,హైదరాబాద్:  వర్ధమాన నటి మరియు మాజీ మిస్ ఇండియా రన్నరప్ మీనాక్షి చౌదరి, హైదరాబాద్‌లోని పంజాగుట్టలోని కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్‌లో జరిగిన ఉగాది వేడుకలలో పాల్గొన్నారు. ఇదే సందర్భంగా వారి ప్రత్యేకంగా క్యూరేటెడ్ ఉగాది ఆభరణాలను ఆవిష్కరించారు. తన అభిమానులు మరియు కళ్యాణ్ జ్యువెలర్స్ యొక్క పోషకులు అయిన వినియోగదారులతో ఒక ప్రత్యేకమైన మీట్ & గ్రీట్ సెషన్‌లో, ఆమె దత్తత తీసుకున్న హైదరాబాద్‌లో ఉగాది వేడుకల గురించి తన భావాలను పంచుకున్నారు. సాంప్రదాయ భారతీయ […]

Continue Reading

Actress Rashi Singh inaugurated sutraa Exhibition At HICC-Novotel

Manavartal, Hyderabad: This Spring Summer Season, Sutraa introduce, a premium fashion and lifestyle exhibition for the city of Hyderabad on 5th 6th & 7th April, 2024 at Hotel Novotel (HICC). Sutraa is a stage for the talented Indian fashion designers from across India for showcasing their designs to the premium customers. The majority of participating […]

Continue Reading