కాలనీల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
బీరంగూడ సిద్ధార్థ కాలనీ, ప్రణీత్ కౌంటి మిత్ర విహార్ కాలనీలలో పర్యటన. 4700 గజాలలో నూతన పార్క్ ఏర్పాటుకు హామీ కాలనీ వాసులతో సమావేశం సమస్యల పరిష్కారానికి హామీ ఎస్ ఐ ఆర్ లో ప్రతి ఓటరు పాల్గొనాలని విజ్ఞప్తి మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : కాలనీలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని.. సత్వరమే వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రతి రోజు ఉదయం వివిధ […]
Continue Reading