sample page

కాలనీల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

బీరంగూడ సిద్ధార్థ కాలనీ, ప్రణీత్ కౌంటి మిత్ర విహార్ కాలనీలలో పర్యటన. 4700 గజాలలో నూతన పార్క్ ఏర్పాటుకు హామీ కాలనీ వాసులతో సమావేశం సమస్యల పరిష్కారానికి హామీ ఎస్ ఐ ఆర్ లో ప్రతి ఓటరు పాల్గొనాలని విజ్ఞప్తి మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : కాలనీలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని.. సత్వరమే వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రతి రోజు ఉదయం వివిధ […]

Continue Reading

సిద్ధి గణపతిని దర్శించుకున్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: శ్రీ గణేష్ గడ్డ శుద్ధి గణపతి దేవస్థానంలో సంకష్టహర చతుర్దశి పురస్కరించుకొని పటాన్ చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ది గణపతి దేవస్థానం వేలాది మంది భక్తులు సిద్ధి గణపతినీ దర్శించుకున్నారు. తెలంగాణ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రత్యేక పూజలు పాల్గొని గణపతినీ దర్శించుకున్నారు .ఆలయ అర్చకులు, కౌన్సిలర్ లతా వెంకటేష్, వడ్డే రాజు, పాండు,మరియు బిఆర్ఎస్ నాయకులు హరీష్ […]

Continue Reading

గీతంలో పికిల్ బాల్ కోర్టులు ప్రారంభం

కొత్త వినోద సౌకర్యాలను కూడా ప్రారంభించి, సరదాగా మ్యాచ్ ఆడిన ప్రోవీసీ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, క్రీడలు, శారీరక దారుఢ్యం (ఫిట్ నెస్), విద్యార్థుల సంక్షేమాన్ని ప్రోత్సహించడంలో తన నిబద్ధతను మరింత బలోపేతం చేస్తూ, శుక్రవారం నాడు కొత్తగా అభివృద్ధి చేసిన రెండు పికిల్ బాల్ కోర్టులతో పాటు పలు ఇతర ఇండోర్ వినోద సౌకర్యాలను ప్రారంభించింది.విశ్వవిద్యాలయంలో ఇప్పటికే ఉన్న ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు విస్తరణగా అభివృద్ధి చేసిన […]

Continue Reading

ముత్తంగి సమగ్ర అభివృద్ధికి కృషి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

రెండు కోట్ల 37 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ముత్తంగి డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.శుక్రవారం ముత్తంగి డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో రెండు కోట్ల 37 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, అంతర్గత మురుగు నీటి కాలువలు, బోర్ వెల్స్ […]

Continue Reading

అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించిన _శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్, బిజెపి సంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు బలరాం

మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం : రామచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2025 – 2026 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ ఫలితాలు సాధించిన విద్యార్థులకు శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాం సన్మానించారు ఈ సందర్భంగా శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాం మాట్లాడుతూ పదవ తరగతిలో ప్రవేట్ స్కూల్ లకి దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మంచి ఫలితాలను రావడం శుభ పరిమాణం అని, ప్రభుత్వ పాఠశాలల్లో మంచి […]

Continue Reading

కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ గా ఆవుల రవీందర్ నియామకం

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి : రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ గా శేరిలింగంపల్లి నియోజకవర్గం, గచ్చిబౌలి డివిజన్, రాయదుర్గం కు చెందిన ఆవుల రవీందర్ ను అధిష్టవర్గం నియమించినట్లు రవీందర్ తెలిపాడు. రవీందర్ తండ్రి గచ్చిబౌలి డివిజన్ కార్పోరేటర్ గా ఉన్నప్పుటికంటే ముందు నుండే రవీందర్ కాంగ్రెస్ పార్టీ కి ఎంతో సేవ చేశాడు. యువకుడిగా ఎల్లప్పుడూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, పార్టీ కోసం పని చేస్తూ పార్టీ అభివ్రుద్ది కి కృషి […]

Continue Reading

ఎంఎస్ఎంఈ ఐడియా హ్యాకథాన్ పోటీలలో పాల్గొనండి

గీతం విద్యార్థులకు పిలుపు జాతీయ స్థాయి పోటీలలో మరోసారి సత్తాచాటాలని సూచన మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మక ఆవిష్కరణల కార్యక్రమమైన ఎంఎస్ఎంఈ ఐడియా హ్యాకథాన్ 6.0లో చురుకుగా పాల్గొనాలని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం తన విద్యార్థులు, అధ్యాపకులను కోరింది.అధ్యాపకులను ఉద్దేశించి గీతం వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్, ఎంఎస్ఎంఈ ఇంక్యుబేషన్ స్కీమ్ సమన్వయకర్త వికాస్ కుమార్ శ్రీవాస్తవ సూచనలు చేస్తూ, […]

Continue Reading

రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ లో మరిన్ని చేరికలు – వాసిలో చంద్రశేఖర్ ప్రసాద్

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీలోకి మరిన్ని చేరికలుంటాయని నియోజకవర్గం సీనియర్ నాయకులు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ తెలిపాడు. బుధవారం రోజు వాసిలి చంద్ర శేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో చందానగర్ డివిజన్ కు చెందిన వివిధ పార్టీ ల నుండి తెలంగాణ ఉద్యమ కారుడు .షేక్ అస్లాం సమక్షంలో దాదాపు 25 మంది బుధవారం బుధవారం రోజు తెలంగాణ రక్షణ సేన పార్టీ లో చేశారు.. చేరినవారందరికి వాసిలి […]

Continue Reading

కాంగ్రెస్ లో చల్లారని ఫ్లెక్సీ చిచ్చు

-పటాన్‌చెరులో గుప్పుమంటున్న గ్రూపు రాజకీయాలు -సీరియస్ తీసుకున్న పార్టీ అధిష్టానం? మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరులో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అదే పార్టీకి చెందిన వారు చింపిన వ్యవహారం కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు పెట్టింది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న నేతలు.. ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. రామచంద్రపురం లోని బాలాజీ కన్వెన్షన్ హాల్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ “సర్” పై ‘బి ఎల్ ఏ’ లకు […]

Continue Reading

ఓటర్ల జాబితా సవరణ పై బి.ఎల్.ఎలు అప్రమత్తంగా ఉండాలి: నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరులో ఏస్ ఐ ఆర్ పై అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కు నమోదు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ పిలుపునిచ్చారు.బుధవారం పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రామచంద్రపురం బాలాజీ […]

Continue Reading