సంకల్ప పార్కు అభివృద్ధికి సంపూర్ణ సహకారం పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి, రామచంద్రాపురం : భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ ఎంఐజిలో గల సంకల్ప్ పార్కు అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం స్థానిక ప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులతో కలిసి పార్కును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పార్కులో వాకింగ్ ట్రాక్, లైట్స్, క్రీడా సామాగ్రి, బాల్ బ్యాడ్మింటన్ కోర్టు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. అనంతరం ఎల్ఐజి సొసైటీ […]

Continue Reading

ప్రజల ఆరోగ్యమే మన సమాజ అభివృద్ధికి బలమైన పునాది :ఎండీఆర్ ఫౌండేష‌న్ కో-ఫౌండర్ మాద్రి పృధ్విరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో లయన్స్ క్లబ్ -ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ సంయుక్తంగా ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని ఎండీఆర్ ఫౌండేష‌న్ కో-ఫౌండర్ మాద్రి పృధ్విరాజ్ అన్నారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం సంతోషంగా ఉందన్నారు. పటాన్ చెరువులోని నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ , లయన్స్ క్లబ్ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను మరింత విస్తృతం చేయాలని వైద్యులను కోరారు.ఉచిత […]

Continue Reading

సుస్థిర స్వీయ-పునరుద్ధరణ కాంక్రీటుపై పరిశోధనకు పీహెచ్.డీ

 మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి సయ్యద్ రియాజ్ డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘సుస్థిర నిర్మాణం కోసం బాసిల్లస్ సబ్టిలిస్ బాక్టీరియాను జోడించి స్వీయ-పునరుద్ధరణ కాంక్రీటు సూక్ష్మ నిర్మాణ విశ్లేషణపై ప్రయోగాత్మక పరిశోధన’ చేసి సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్ విభాగం అసోసి యేట్ ప్రొఫెసర్ డాక్టర్ హేమరాజు పొల్లాయి ఆదివారం విడుదల చేసిన […]

Continue Reading

ఎస్ఐఆర్ లో పాల్గొనడం ప్రతి ఒక్కరి బాధ్యత 

స్థానికంగా నివాసముంటున్న ప్రతి ఓటరు ఎస్ఐఆర్ లో వివరాలను నమోదు చేయించండి  ప్రతి ఓటు పటాన్‌చెరు అభివృద్ధికి పునాది ఎస్ఐఆర్ ప్రక్రియలో పటాన్చెరును రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుపుదాం పటాన్‌చెరుశాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ వివరాలు నమోదు చేయించుకుని   పటాన్‌చెరు ను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో […]

Continue Reading

జాతీయ రహదారి విస్తరణలో నష్టపోయే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం

రుద్రారం గ్రామస్తులతో ఎమ్మెల్యే జిఎంఆర్.. మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: జాతీయ రహదారి 65 విస్తరణలో భాగంగా ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం గ్రామంలో ప్రజలకు నష్టం కలగకుండా చర్యలు చేపట్టడంతో పాటు విస్తరణలో ఆస్తులు కోల్పోయే ప్రతి ఒక్కరికి సంపూర్ణ న్యాయం చేస్తామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. అతి త్వరలో జాతీయ రహదారుల సంస్థ ఈఎన్సి ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ లతో కలిసి రుద్రారం గ్రామంలోనే సమావేశం ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం […]

Continue Reading

సర్ సేవా యజ్ఞం విజయవంతంగా కొనసాగుతోంది

ప్రజల కోసం 20వ రోజు కూడా నిరంతరంగా సేవలందించిన ఎండీఆర్ ఫౌండేష‌న్ మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రజలకు కనీసం సామాజిక అవసరాలు, సహాయం అందేలా చూడటం ప్రధాన లక్ష్యంగా ఎండీఆర్ ఫౌండేష‌న్ ప‌నిచేస్తుంద‌ని బీఆర్ఎస్ నాయ‌కులు, ఎండీఆర్ ఫౌండేష‌న్ కో ఫౌండ‌ర్ మాద్రి పృధ్వీరాజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో స్పెష‌ల్ ఇంటెన్షివ్ రివిన్ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరు చేసేందుకు గ‌త 20 రోజులుగా విస్తృతంగా ప‌ర్య‌టిస్తూ స‌ర్ పై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నట్లు తెలిపారు .ప్రతి […]

Continue Reading

బిస్లరీ కార్మికుల పోరాటానికి సంఘీభావంగా కదం తొక్కిన కార్మికులు

పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ కార్మికుల ప్రదర్శన అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకునే వరకు పోరాటం ఆగదు సంఘీభావ సభలో వక్తలు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: బిస్లైన పరిశ్రమలో అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, కార్మికులకు న్యాయం చేయాలని, చట్టాలు ఉల్లంఘిస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత 45 రోజులుగా సమ్మె చేస్తున్న బిస్లరీ కార్మికుల పోరాటానికి సంఘీభావంగా శనివారం పటాన్ చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో కార్మికుల […]

Continue Reading

ప్రారంభానికి నోచుకోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే రాజయ్య

పటాన్ చెరులో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను వెంటనే ప్రారంభించాలి వైద్య సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలి సిపిఎం డిమాండ్ సిపిఎం పార్టీ పటాన్ చెరు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ఆసియా ఖండంలోని అతిపెద్ద పారిశ్రామిక వాడైన పటాన్ చెరు వాడలో 300 కోట్ల రూపాయలతో సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభానికి ఎందుకు నోచుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.సిపిఎం పార్టీ పటాన్ చెరు ఏరియా కమిటీ […]

Continue Reading