క్యాసారంలో బీజేపీ కార్యాల‌యాన్ని ప్రారంభించిన గోదావరి అంజిరెడ్డి

గోదావ‌రి అంజిరెడ్డి స‌మ‌క్షంలో బీజేపీలోకి చేరిన యువ‌కులు, మ‌హిళ‌లు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భార‌తీయ జ‌న‌తా పార్టీ సిద్దాంతాల‌కు ఆక‌ర్షితులై స్వ‌చ్చంధంగా పార్టీలో చేర‌డం సంతోషంగా ఉంద‌ని సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్య‌క్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు . సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలోని క్యాసారం గ్రామంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పలువురు మహిళలు, యువకులు పార్టీలో చేరారు.పార్టీలో చేరిన‌ ప్రతి ఒక్కరికీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రజా సేవ, అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగుతున్న బీజేపీ […]

Continue Reading

వెలిమల గ్రామంలో సర్ ఓటర్ అవగాహన సదస్సు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై అర్హులైన ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడానికి, కొత్త ఓటర్ల నమోదును ప్రోత్సహించడానికి, తప్పులను సరిదిద్దడానికి అవగాహన సదస్సులు నిర్వహించ‌డం అభినంద‌నీయ‌మ‌ని తెల్లాపూర్ మున్సిపల్ వైస్ ఛైర్మ‌న్ రాములు గౌడ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలోని ముత్తంగి డివిజన్ ప‌రిధిలోని వెలిమ‌ల గ్రామంలో తాజా మాజీ కౌన్సిల‌ర్లు సుచ‌రిత‌,కొమ‌ర‌య్య‌, ప‌ట్లోళ్ళ ర‌వీంద‌ర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఓట‌రు అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించారు. అర్హులైన ఓట‌ర్లు త‌మ […]

Continue Reading

భారత వాయుసేనలో చేరండి

గీతం విద్యార్థులకు పిలుపునిచ్చిన ఐఏఎఫ్ అధికారి దీపక్ భరద్వాజ్ మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భారత వైమానిక దళం (ఐఏఎఫ్)లో అధికారులుగా లేదా అగ్నివీరులుగా చేరి దేశ సేవ చేయాలని గీతం విద్యార్థులను భారత వాయుసేనకు చెందిన మాస్టర్ వారెంట్ ఆఫీసర్ దీపక్ భరద్వాజ్ ప్రోత్సహించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో ‘భారత వైమానిక దళ నియామకం: అభివృద్ధి వాహనం – వృత్తి మార్గదర్శనం’ అనే అంశంపై మంగళవారం నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు.ఐఏఎఫ్ సహకారంతో, గీతం […]

Continue Reading