బి.హెచ్.ఈ.ఎల్ బస్ డిపో నుండి సిటీ మరియు రూరల్ సర్వీసులను పునరుద్ధరించాలి
యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు, విద్యార్థులు మరియు పారిశ్రామిక కార్మికుల రవాణా కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు. గతంలో బి.హెచ్.ఈ.ఎల్ బస్ డిపో నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న సిటీ మరియు రూరల్ సర్వీసులను హెచ్.సి.యు డిపోలో విలీనం చేయడం వల్ల స్థానిక రవాణా […]
Continue Reading