గొప్ప అభ్యుదయ వాది మహాత్మా బసవేశ్వరుడు_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_పటాన్చెరులో ఘనంగా బసవ జయంతి _త్వరలో బీరంగూడ లో బసవేశ్వర కాంస్య విగ్రహ ఏర్పాటు మనవార్తలు ,పటాన్ చెరు  12వ శతాబ్దం లోనే కుల మత వర్గ రహిత సమాజం కోసం అనుభవ మంటపం ఏర్పాటుచేసిన గొప్ప అభ్యుదయ వాది, విశ్వ గురు మహాత్మా బసవేశ్వరుడు అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బసవేశ్వరుడి 889 వ జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని అశ్వారూఢ బసవేశ్వరుని విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ పూలమాలలు వేసి ఘన […]

Continue Reading

రంజాన్ పండుగను అందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని_చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ,పటాన్ చెరు : తెలంగాణలో మైనారిటీల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం కృషి ఛేస్తుందని తెలిపారు.పటాన్ చేరు మండలం లోని సోమవారం చిట్కుల్ సర్పంచ్ నీలం మధు గ్రామం లోని రంజాన్ సందర్బంగా ముస్లిం సోదరులకు నిత్య అవసరాల పంపిణి చేశారు .అనంతరం మాట్లాడుతూ మైనారిటీలకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకుల పాఠశాలలు, ఏర్పాటు చేసి వారి పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. హిందు,ముస్లిం భాయి భాయి అంటూ అందరం కలిసిమెలిసి ఉంటున్నాం అన్నారు. .రంజాన్ పండుగ […]

Continue Reading

భూమి మీద పెట్టుబ‌డి పెడితే మంచి లాభాలు అర్జించ‌వ‌చ్చు – సినీ సోని చ‌రిష్ఠా

_సొంతింటి క‌ల‌ను నిజం చేసుకునేందుకు ఇదే మంచి అవ‌కాశం మనవార్తలు,రామ‌చంద్రాపురం: భూమి మీద పెట్టుబ‌డి పెడితే మంచి లాభాలు అర్జించ‌వ‌చ్చు అని సినీ న‌టి సోనీ చ‌రిస్ఠా అన్నారు. హైద‌రాబాద్ రామ‌చంద్రాపురంలో భార‌త్ నిర్మాణ్ సంస్థ తీసుకువ‌చ్చిన నేచ‌ర్ వ్యాలీ ప్రాజెక్ట్ బ్రోచ‌ర్ ను సంస్థ ప్ర‌తినిధుల‌తో క‌లిసిఆమె ఆవిష్క‌రించారు. నారాయ‌ణ్ ఖేడ్ లో 250 ఎక‌రాల్లో మెగా ఫాం ల్యాండ్ వెంచ‌ర్ తీసుకువ‌చ్చామ‌ని భార‌త్ నిర్మాణ సంస్థ ఛైర్మ‌న్ గ‌ణ‌ప‌తి రెడ్డి తెలిపారు.ఇప్ప‌టికే నాలుగు ప్రాజెక్ట్ […]

Continue Reading

మహాత్మా బసవేశ్వరుడుకి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్

_విశ్వగురువు మహాత్మా బసవేశ్వరుడు మనవార్తలు ,రామచంద్రాపురం: 12వ శతాబ్దంలో సమాజంలో కుల మత వర్ణ వ్యవస్థను రూపుమాపేందుకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా బసవేశ్వరుడని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కొనియాడారు. విశ్వ గురు, మహాత్మా బసవేశ్వరుడి 889 వ జయంతిని పురస్కరించుకొని వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో బీరంగూడ కమాన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని, బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘన […]

Continue Reading

స్థానిక ఎమ్యెల్యే కబ్జాకోరు _మాజీ ఎమ్యెల్యే నందీఈశ్వర్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు : బీహెచ్ఈఎల్ క్రాస్ రోడ్డు వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు బ్రిడ్జి నిర్మాణానికి రూ.96 కోట్ల 51 లక్షలతో 1.65 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధులు కేటాయించడం చాలా సంతోషకరమని పారిశ్రామిక ప్రాంతంలో కొత్త కొత్త కాలనీలు ఏర్పడటంతో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిందని . ఈ మూడు ఫ్లైఓవర్ నిర్మాణలు జరిగితే […]

Continue Reading

పటాన్ చెరు జెకెపేన్నర్ పరిశ్రమ యూనియన్ ఎలక్షన్ లో ఘన విజయం సాధించిన హెచ్ఎంఎస్

_ఘన విజయం సాధించిన హెచ్ఎంఎస్ అధ్యక్షులు మండ సదానందం గౌడ్ _ఎల్లప్పుడూ కార్మికుల అండగా ఉంటాం _ఇది కార్మికుల విజయం మనవార్తలు ,పటాన్ చెరు : పటాన్ చెరు పట్టణ పారిశ్రామిక వాడాలో ఉన్న జెకె పేన్నర్ పరిశ్రమలో హెచ్ఎంఎస్ , బిఎంఎస్ యూనియన్ ఎలక్షన్ హోరాహోరీగా సాగాయి. మొత్తం 255 మంది ఓటు హక్కు వినియోగించుకోగా.హెచ్ఎంఎస్ 138, బిఎంఎస్ 116 ఓట్లు దక్కించుకున్నాయి. 22 ఓట్ల మోజార్టీతో హెచ్ఎంఎస్ అభ్యర్థి మండ సాధానందం గౌడ్ అధ్యక్షుడు […]

Continue Reading

కీర్తిశేషులు జైపాల్ రెడ్డి జ్ఞాపకార్థం సాయి త్రిశూల్ సేవా సమితి ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ

మనవార్తలు , పటాన్ చెరు రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకుని పటాన్చెరు మండలం ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ లో వివేకానంద కాలనీలో కీర్తిశేషులు జైపాల్ రెడ్డి జ్ఞాపకార్థం సాయి త్రిశూల్ సేవా సమితి ఆధ్వర్యంలో వంద మైనార్టీ కుటుంబ సభ్యులకు రంజాన్ పండుగ తోఫా ను  సాయి త్రిశూల్ సేవా సమితి నాయకులు సునీల్ రెడ్డి కానుకగా అందించారు. అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా నియోజకవర్గ ప్రజలందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు, రంజాన్ మాసం […]

Continue Reading

మన ఊరు-మన బడి..విద్యారంగంలో నవ శకానికి నాంది_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_ఇంద్రేశం, ఇస్నాపూర్, లకడారంలలో _మన ఊరు మన బడి పథకం ప్రారంభం _కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలు మనవార్తలు,పటాన్ చెరు: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన మన ఊరు మన బడి పథకం విద్యావ్యవస్థలో నవ శకానికి నాంది పలుకుతోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు మండల పరిధిలోని ఇంద్రేశం, ఇస్నాపూర్, లకడారం గ్రామాల పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక […]

Continue Reading

పరిశోధన కోసం డర్బన్కు గీతం ప్రొఫెసర్ డా.కటారి….

మనవార్తలు ,పటాన్ చెరు: దక్షిణాఫ్రికా , డర్బన్లోని క్వాజులు నాటల్ విశ్వవిద్యాలయ స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీలో రెండు నెలల పాటు పరిశోధనలు చేపట్టేందుకు గాను హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , స్కూల్ ఆఫ్ సెర్చ్లోని రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేష్ కుమార్ కటారి వెళ్లనున్నారు . మే 1 నుంచి జూన్ 30 వ తేదీ వరకు ఆయన డర్బన్లో పరిశోధనలు చేపట్టనున్నట్టు స్కూల్ ఆఫ్ సెన్ట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ […]

Continue Reading

సూక్ష్మ , చిన్న పరిశ్రమల ద్వారానే జాతీయ ప్రగతి…- గీతం సదస్సులో వక్తలు

_ ఘనంగా ఎంఎస్ఎంఈ కాంక్లేవ్ మనవార్తలు ,పటాన్ చెరు: మన దేశ పురోగతి ఎక్కువగా సూక్ష్మ , చిన్న , మధ్య తరహా పరిశ్రమపై ఆధారపడి ఉందని టీసీఎస్ ఐయాన్ బిజినెస్ యూనిట్ సీనియర్ వెస్ట్ ప్రెసిడెంట్ , గ్లోబల్ హెడ్ వెంగుస్వామి రామస్వామి అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ – హెదరాబాద్ ( జీఎస్బీ ) , అఖిల భారత సూక్ష్మ , చిన్న , మధ్యతరహా పరిశ్రమల సమాఖ్య ( ఎంఎస్ఎంఈ […]

Continue Reading