పాశమైలారం లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

మనవార్తలు ,పటాన్ చెరు: గ్రామాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తూ, మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం పాశమైలారం గ్రామంలో 50 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న సీసీ రోడ్డు పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులు తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ  పటాన్ చెరు నియోజకవర్గం లోని 55 గ్రామ పంచాయతీల […]

Continue Reading

పటాన్ చెరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో టీడయాగ్నొస్టిక్ హబ్ ప్రారంభం

_ప్రజల చెంతకు అత్యాధునిక వైద్య సేవలు _అందుబాటులో 57 రకాల పరీక్షలు, అల్ట్రాసౌండ్, ఎక్స్ రే, ఈసీజీ _త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కి శంఖుస్థాపన మనవార్తలు ,పటాన్ చెరు: ప్రజల చెంతకే అత్యాధునిక వైద్య సేవలు అందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన తెలంగాణ […]

Continue Reading

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం

– వినతి పత్రం సమర్పించిన ఏపియుడబ్లుజె నాయకులు మనవార్తలు , నంద్యాల: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలానీ సమూన్ కు ఏపియుడబ్లుజె నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయు), ఏపియుడబ్లుజె పిలుపు మేరకు మంగళవారం నంద్యాల జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో ఏపియుడబ్లుజె రాష్ట్ర కార్యవర్గ సభ్యుల శ్యామ్ సుందర్ లాల్ ఆధ్వర్యంలో సీనియర్ పాత్రికేయులు జనార్ధనరెడ్డి, చలంబాబు, రమణారెడ్డి, నంద్యాల నాయకులు మధుబాబు, సాయి, ఉస్మాన్, శరత్, […]

Continue Reading

నాలుగు లక్షల రూపాయల ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్ చెరు: నిరుపేదలకు ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తితే మెరుగైన చికిత్సను అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మండలం మాదారం గ్రామానికి చెందిన వెంకటేశ్ గౌడ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మెరుగైన చికిత్స కోసం స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు నాలుగు లక్షల రూపాయల విలువైన ఎల్వోసీ మంజూరైంది. మంగళవారం ఎమ్మెల్యే జిఎంఆర్ […]

Continue Reading

నందిగామలో మన బడి మనబడి కార్యక్రమం ప్రారంభం

మనవార్తలు ,పటాన్ చెరు: మన ఊరు మన బడి పథకం ద్వారా ప్రభుత్వ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం నందిగామ గ్రామం లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మన ఊరు మన బడి పథకం ద్వారా 22 లక్షల 80 వేల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులు తో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ మంగళవారం […]

Continue Reading

ఐటీ బెల్స్ ‘ పుస్తకాన్ని వెలువరించిన గీతం పూర్వ విద్యార్థి..

మనవార్తలు ,పటాన్ చెరు: బహుముఖ ప్రజ్ఞ కనబరుస్తున్న గీతం విద్యార్థులు మరో మెట్టు పెకి ఎక్కేలా ప్రాంగణ నియామకాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్ళను అధిగమించడానికి తోడ్పడే ‘ ఐటీ బెల్స్ ‘ పుస్తకాన్ని రచించి , వెలువరించి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు . ఖమ్మం జిల్లాకు చెందిన మంకెన ఉదయ్ భాను గీతం విశాఖపట్నం ప్రాంగణంలో 2008-12 మధ్య బీటెక్ సీఎస్ఈ పూర్తిచేసి , ప్రాంగణ నియామకాలల్లో ఎంపికెటీసీఎస్లో చేరినట్టు మంగళవారం విడుదల చేసిన ప్రకనటలో […]

Continue Reading

ఈ ఏడాది చివరకు పది స్టార్టప్లు : గీతం ప్రోవీసీ

మనవార్తలు,పటాన్ చెరు: విద్యార్థులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నామని , అందుకు అవసరమైన వనరులన్నీ అందుబాటులోకి తెచ్చామని , ఈ ఏడాది చివరి నాటికి కనీసం పది స్టార్టప్లు గీతం హెదరాబాద్ ప్రాంగణం నుంచి వస్తాయని అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు ఆశాభావం వ్యక్తపరిచారు . ‘ ఆరంభ్ ‘ పేరిట అధ్యాపకుల కోసం వ్యవస్థాపకుల ప్రోత్సాహక దినోత్సవాన్ని గీతం హెదరాబాద్ ప్రాంగణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు . ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ , ఈ – […]

Continue Reading

ఎమ్మెల్యే చాంపియన్షిప్ పోస్టర్ ను ఆవిష్కరించిన సినీ నటుడు సుమన్

మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సౌజన్యంతో లక్కీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన పటాన్చెరులో నిర్వహించతలపెట్టిన ఎనిమిదవ జాతీయ కరాటే మరియు కుంగ్ ఫూ ఛాంపియన్ షిప్ ఆహ్వాన పత్రిక ను సినీ నటుడు సుమన్ ఆవిష్కరించారు. ఛాంపియన్ షిప్ కు విద్యార్థులు, తల్లిదండ్రులు, వివిధ అకాడమీల మాస్టర్లు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. నియోజవర్గం లో క్రీడల అభివృద్ధికి […]

Continue Reading

ఎమ్మెల్యే జీఎంఆర్ ని కలిసిన శివశంకర్ రావు

మనవార్తలు ,పటాన్‌చెరు: టీఆర్ఎస్ కెవి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బి.వి.శివశంకర్ రావు ఈ నెల మే 1న తెలంగాణ ప్రభుత్వంచే శ్రమశక్తి అవార్డ్ అందుకున్న సందర్భంగా బుధవారం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆయన్ని అభినందించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ శివశంకర్ రావు సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డు ప్రధానం చేయడం ఆయన సేవా తత్వానికి నిదర్శనం అని […]

Continue Reading

రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన_చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ,పటాన్ చెరు  మైనారిటీల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసిఆర్ చేస్తున్న కృషి ఎనలేనిదని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు. రంజాన్ పండుగ పురస్కరించుకుని చిట్కుల్ గ్రామంలోని ఈద్గా వద్ద ప్రార్థనలు నిర్వహించి ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ అంటూ ఒకరి ఒకరిని ఆలింగనం చేసుకుంటూ  రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.రంజాన్‌ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. అల్లా దీవెనలతో ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు […]

Continue Reading