కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో….

Hyderabad politics Telangana

మనవార్తలు శేరిలింగంపల్లి :

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వతంత్ర వేడుకలు మియాపూర్ డివిజన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ రావు, ఇలియాజ్ షరీఫ్, ప్రభాకర్, కృష్ణ, అసిఫ్ పటేల్, శేఖర్, సమీర్ షరీఫ్, అంజాద్ ఖాన్, ఫయాజ్, షారుక్ ఖాన్, రవి యాదవ్, రాజు, చంద్రశేఖర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.మియాపూర్ లోని భాను టౌన్ షిప్ లో స్వతంత్ర వేడుకల సందర్భంగా ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఎం డి. షరీఫ్, ఇలియాజ్ షరీఫ్, భీం రావు, బాబ్లీ, రాంనాధ్, దుబే, అమర్ దీప్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *