మనవార్తలు , శేరిలింగంపల్లి :
ఇటీవలవారణాసిలో జరిగిన నేషనల్ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఛాంపియన్ షిప్ లో సంగారెడ్డి జిల్లా తరఫున పాల్గొన్న భారతి నగర్ డివిజన్ ఎం.ఐ.జి కి చెందిన క్రీడాకారులు అత్యధికంగా పథకాలు సాధించడం పట్ల ఆనందంఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆనందo చేశారు. దీనికి ఆర్థిక సహకారం అందించిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బిహెచ్ఎల్ ఎం ఐ జి కి చెందిన క్రీడాకారులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి యాదగిరి,తెరాస బీసీ సెల్ సర్కిల్ 22 ప్రెసిడెంట్ కంజర్ల కృష్ణమూర్తి చారి, మరియు నియోజకవర్గం కార్యదర్శి సర్దార్ తారా సింగ్, సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి ఇక్బాల్, మాజీ ఎం పి టి సి బాలయ్య, తదితరులు పాల్గొన్నారు