ప్రిన్స్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన అభిమానులు.

రామచంద్రపురం సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం ఎస్వీఎస్ సంగీత థియేటర్ లో పఠాన్ చేరు మహేష్ బాబు ఫాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా అభిమానులు నిర్వహించారు . కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.మహేష్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బాణసంచారం పేల్చారు. అనంతరం థియేటర్ లో పనిచేసే స్టాఫ్ కు బియ్యం పంపిణీ చేశారు. మహేష్ బాబు జన్మదినం సందర్బంగా రాబోయే సినిమా సూపర్ డూపర్ హిట్ […]

Continue Reading

గొర్రెలిస్తే సరిపోదు మేపేందుకు స్థలం ఇవ్వాలి -ప్రతి గ్రామానికి పది ఎకరాల స్థలం కేటాయించాలి

రామచంద్రపురం   తెలంగాణ ప్రభుత్వం గొల్ల కురుమల కోసం అమలు చేస్తున్న పథకంలో భాగంగా గొర్రెలతో పాటు మేపేందుకు ప్రతి గ్రామంలో పది ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని బిజెపి రాష్ట్ర నాయకురాలు గోదావరి అంజిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం అమె పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణి చేపడుతున్న ప్రభుత్వం లబ్ధిదారులకు గొర్రెలతో పాటు స్థలం కేటాయిస్తే గొర్రెలను మేపేందుకు ఉపయోగపడుతుందన్నారు. గ్రామాల్లో ఉండడానికి ఇండ్లు సరిపడక ఇబ్బందులు పడుతున్న గొర్రెల పెంపకందారులకు […]

Continue Reading

ఈద్ ఉల్ అద్హా శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్

రామచంద్రపురం త్యాగం, సహనం బక్రీద్ పండుగ . దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటు .ఈ పండుగ జరుపుకుంటారని రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ అన్నారు. రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఉన్న ఈద్గా మరియు పలు మస్జీద్ లలో పవిత్ర ప్రార్ధన అనంతరం పలువురు మైనారిటీ సోదరులను కలిసి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్  అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు.అందులో మైనారిటీల […]

Continue Reading

విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు పటాన్ చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని సాయి ప్రియా కాలనీలో బుధవారం ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ భక్తి భావం పెంపొందించుకోవాలని అన్నారు. అనంతరం భానురు గ్రామ పరిధిలో ఏర్పాటుచేసిన దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు […]

Continue Reading

పట్టణ ప్రగతి పనులతో అభివృద్ధి

రామచంద్రపురం 5వ రోజు పట్టణ ప్రగతి పనులలో భాగంగా రామచంద్రపురం డివిజన్లో కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ పర్యటించారు డిబ్రిస్ ను జిహెచ్ఎంసి సిబ్బందితో,జేసీబీ,టిప్పర్లలతో దగ్గర ఉండి తొలగించడం జరిగింది.అలాగే బస్తిలో ఉన్న పిచ్చి మొక్కలను కూడా తొలగించడం జరిగింది. కిరాణా షాప్ యజమానికి దోమల నివారణలుకు ఎలాగా జాగ్రత్తలు తీసుకోవాలో ఏంటమలజీ డిపార్ట్మెంట్ ద్వారా కరపత్రం ఇచ్చి వాటి గురించి అవగాహనా కల్పించారు అలాగే నీరు నిలిచినా,ఓపెన్ డ్రైన్ లో దోమలు ఎదగకుండా స్ప్రే చేసి కెమికల్ […]

Continue Reading

ఇంటింటికి ఆరు మొక్కలు నాటాలని…కార్పోరేటర్ సింధు పిలుపు

ఇంటింటికి ఆరు మొక్కలు నాటాలని…. – కార్పోరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పిలుపు పటాన్ చెరు: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది . నేటి నుంచి పది రోజుల పాటు పల్లె పట్టన ప్రగతి కార్యక్రమం కొనసాగుంది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని భారతీనగర్ లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ప్రారంభించారు . పటాన్ చెరు ,ఎల్.ఐ. […]

Continue Reading

పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి…. – కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి… – భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రపురం: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని భారతినగర్ కార్పొరేటర్ సింధూ ఆదర్శ్ రెడ్డి పిలుపు నిచ్చారు. రామచంద్రపురం జిహెచ్ఎంసిి కార్యాలయం లో డిప్యూటీ కమిషనర్ ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి  సమావేశానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ సింధూ ఆదర్శ్ రెడ్డి హాజరై ప్రసంగించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల […]

Continue Reading

అభివృద్ది పనులకు శంకుస్థాపన…

అభివృద్ధి పథంలో పటాన్ చెరు… – మేయర్ గద్వాల విజయలక్ష్మి రామచంద్రపురం: సమిష్టి సహకారంతో పటాన్ చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం రామచంద్రాపురం డివిజన్ పరిధిలో ఐదు కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శాసన మండలి ప్రోటేమ్ చైర్మన్ భూపాల్ రెడ్డి, బల్డియా మేయర్ గద్వాల విజయలక్ష్మి లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల […]

Continue Reading
SINDHU ADARSH REDDY

పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు : సింధూ ఆదర్శ్ రెడ్డి

పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు : సింధూ ఆదర్శ్ రెడ్డి వర్షాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణపై నిర్లక్ష్యం వహించిన వద్దంటూ భారతి నగర్ కార్పొరేటర్ ఆదర్శ రెడ్డి అన్నారు. కాలనీలో అపరిశుభ్రమైన నెలకొనడం వల్ల రోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. పారిశుద్ధ్యం నిర్వహణ విషయంలో కార్మికులు నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు .భారతి నగర్ కార్పొరేటర్వెన్నవరం సింధు ఆదర్శ్‌రెడ్డి LIG లోని వార్డ్ ఆఫీస్ లో GHMC, AMOH రంజిత్ సింగ్,శానిటేషన్‌ సిబ్బంది తో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.   […]

Continue Reading

రామచంద్రపురం లో బస్తీ దర్శన్ కార్యక్రమం

రామచంద్రపురం లో బస్తీ దర్శన్ కార్యక్రమం బస్తీలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి బస్తి దర్శన్ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ అన్నారు. బస్తి దర్శన్ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ కనుకుంట ఫేస్ 1(గండమ్మా గుడి ముందు) ఉన్న కాలనీ లో అక్కడ ఉన్న సమస్యల GHMC అధికారుల దృష్టికి రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ తీసుకెళ్లారు. ముఖ్యంగా వర్షం పడ్డప్పుడు రోడ్ల మీద నీరు నిలుస్తుందని,డ్రైనేజీ సమస్య,సి […]

Continue Reading