ముగ్గులకు సంస్కృతి సంప్రదాయాల్లో ఎంతో విశిష్టత

– పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి – బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎం.డీ ఆబేద్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : ముగ్గులకు హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో ఎంతో విశిష్టత ఉందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆదివారం మండల పరిధిలోని ముత్తంగి సాయిప్రియ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎం.డీ ఆబేద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీల […]

Continue Reading

కోటి 18 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_ప్రణాళికాబద్ధంగా గ్రామాల అభివృద్ధి _నాలుగు లక్షల రూపాయల సొంత నిధులచే ట్రాక్టర్ డోజర్ ల పంపిణీ మనవార్తలు ,అమీన్పూర్ నియోజకవర్గపరిధి లోని గ్రామాలకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం అమిన్ పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్, వడక్ పల్లీ గ్రామాలలో కోటి 18 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సిసి రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం […]

Continue Reading

వినాయక విగ్రహాలకు పది వేల చందా అందజేత

రామచంద్రాపురం : శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి చారి మరియు రాజేందర్ చారి లు వినాయక చవితి సందర్భంగా రామచంద్రపురం వాస్తవ్యులైన శ్రీ గణేష్ యూత్ సభ్యులైన రాకేష్ ,భీమ్ రాజ్ , నవీన్ యాదవ్, మహేందర్, సన్నీ, చింటూ, సునీల్ లకు వినాయకుడి విగ్రహాని కై 5000 రూపాయలు, […]

Continue Reading

కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ ఖాతాలో 4 వ అవార్డ్ మరింత బాధ్యత పెరిగిందన్న కృష్ణ మూర్తి చారి

రామచంద్రపురం : శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్ చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి కరోనా కాలంలో కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ తరపున ప్రజలకు అందించిన వివిధ సేవలను గుర్తించి ఆదివారం రోజు చిదంబరం నటరాజ కళా నిలయం రజతోత్సవ వేడుకలు తెలంగాణ సారస్వత పరిషత్ అబిడ్స్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రజలకు అందించిన వివిధ సామాజిక సేవలను గుర్తిస్తూ […]

Continue Reading

 శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయ భూమి పూజ

కోటి యాభై లక్షల రూపాయలతో నిర్మాణం పటాన్చెరు: హరే రామ హరే రామ రామ రామ హరే హరే.. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే. అంటూ భక్తుల జయజయ ధ్వానాల మధ్య పటాన్చెరు పట్టణంలోని జెపి కాలనీ లో శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పటాన్చెరువు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. […]

Continue Reading

విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు

శేరిలింగంపల్లి : రామచంద్రపురం శ్రీ శ్రీ శ్రీ మహంకాళి అమ్మవారి బోనాలు శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రొటెం చైర్మన్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ,పటాన్చెరు నియోజకవర్గం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి,రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్, భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, […]

Continue Reading

శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఖాతాలో 21 వ అవార్డ్

రామచంద్రపురం: శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఖాతాలో 21 వ అవార్డ్ రావడం చాలా సంతోషంగా ఉందని శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాం అన్నారు. కరోనా కష్టకాలంలో , లాక్ డౌన్ సమయంలో చేసిన సేవలను గుర్తించి అవార్డులను అందుకోవడం తమకు మరింత బాధ్యత పెరిగిందన్నారు.ఆదివారం కింగ్ కోటి లోని తెలంగాణ తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో  ముఖ్య అతిథిగా కేంద్ర అధికార ప్రతినిధి తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీ డాక్టర్ ఎస్ వేణుగోపాల చారి గారి చేతుల […]

Continue Reading

పెళ్లికి గోదావరి అంజిరెడ్డి ఆర్థిక సాయం

రామచంద్రపురం రామచంద్రపురం పట్టనలొ బిజెపి రాష్ట్ర మహిళ నాయకురాలు అంజిరెడ్డి గారి నివాసం నందు జిన్నారం గ్రామానికి చెందిన కీ.శే బుక్క వెంకటేశం గారి క్కుమార్తెకు పెళ్లి చీర మరియు 10000/- రు అందించిన ఎస్ అర్ ట్రస్టు చైర్మన్ గోదావరి అంజిరెడ్డి. ఈ కార్యక్రమలో అమె మాట్లాడుతూ ఎస్ అర్ ట్రస్టు పేదలకు ఎల్లప్పుడు అందుబాటులొ ఉంటుందని గత 20సం లనుండి సేవలు అందిస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమలో బుక్క శ్రీనివాస్,శ్రీకాంత్,రాగం బిక్షపతి,మల్లేష్,కనకరాజు తదితరులు […]

Continue Reading

75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు: 75 వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని పటాన్చెరు నియోజకవర్గంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన జాతీయ పతాకం ఆవిష్కరణ కార్యక్రమాల్లో పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు పాల్గొని, జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. రామచంద్రపురం జిహెచ్ఎంసి కార్యాలయం, పటాన్చెరు పట్టణంలోని తెలంగాణా అమరవీరుల స్థూపం,జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయం, మైత్రి మైదానం, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం, ఎంపిడిఓ, తహసిల్దార్, ఆత్మ కమిటీ, ఆటో యూనియన్, గ్రంథాలయం కార్యాలయాల వద్ద […]

Continue Reading

సాయి కాలనీ బ్రిడ్జి పనులను పరిశీలించిన గూడెం మహిపాల్ రెడ్డి

అమీన్పూర్: బీరంగూడ- కిష్టారెడ్డిపేట రహదారి విస్తరణలో భాగంగా శ్రీ కృష్ణుడి గుడి వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పటాన్చెర శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, ఆయా శాఖల అధికారులతో కలిసి బ్రిడ్జి పనుల పురోగతిని పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణ సమయంలో మురుగు నీరంతా ఇళ్లలోకి వస్తుందన్న కాలనీవాసుల ఫిర్యాదు మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి […]

Continue Reading