ఆర్కిటెక్చర్లో అత్యుత్తమ అవకాశాలపై వైబినార్…

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ( ఎస్వోఏ ) హైదరాబాద్ – విశాఖపట్టణంలు సంయుక్తంగా ‘ ఆర్కిటెక్చర్లో విజయవంతమైన కెరీర్ ‘ అనే అంశంపై నవంబర్ 26 , 2022 న ( శనివారం ) మధ్యాహ్నం 12.00 నుంచి 1.30 గంటల మధ్య వెబినార్ను నిర్వహించనున్నట్టు డెరైక్టర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ వెల్లడించారు . తాము ఈ ఏడాది వరుసగా నిర్వహిస్తున్న వెబినార్లలో భాగంగా దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు […]

Continue Reading

నేడు బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభం

  మనవార్తలు, శేరిలింగంపల్లి ; శేరిలింగంపల్లినియోజకవర్గంలోని ఆఫీస్ పెట్టి ఆఫీస్ పెట్టి మియాపూర్ డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి పక్కన హఫీస్ పెట్ మరియు మియాపూర్ డివిజన్ ల బిజెపి సంయుక్త కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇన్చార్జి కాంటెస్టెంట్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ముఖ్యఅతిథిగా విచ్చేయున్నట్టు తెలిపారు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు, మియాపూర్ మరియు ఆఫీస్ పెట్ డివిజన్లకు చెందిన […]

Continue Reading

అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారిన ఓల్డ్ ఎం ఐ జి

_కన్నెత్తి చూడని టౌన్ ప్లానింగ్ అధికారులు మనవార్తలు , శేరిలింగంపల్లి : ఎట్టి పరిస్థితులోను అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించేదే లేదంటూ ప్రభుత్వం ఎన్నో జీవో లు తీసుకొచ్చింది. ప్రభుత్వాదాయానికి గండి పడనియకుండా అడ్డుకట్టవేయాలని ఎన్నో ప్రత్నాలు చేస్తుంది.. కానీ కిందిస్థాయి అధికారులు దాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. భేల్ ఉద్యోగులు నీతిగల వారు, సక్రమంగా అనుమతులు తీసుకొని నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా వారి మధ్యలో బిల్డర్లరనే రాబందులు దూరి అనుమతులను తుంగలో తొక్కి తమ […]

Continue Reading

జ్ఞానేంద్ర ప్రసాద్ లేకపోవడం పార్టీకి తీరని లోటు – జయంతి సంస్మరణ సభలో బీజేపీ నేతలు.

శేరిలింగంపల్లి:, మనవార్తలు : శేరిలింగంపల్లి నియోజకవర్గం సుపరిచితులు సంఘ సేవకులు ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కష్టపడిన వ్యక్తి భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన వ్యక్తి ప్రజల మనిషి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కీర్తిశేషులు జ్ఞానేంద్ర ప్రసాద్ లేని లోటు పార్టీ కి తీరని లోటని ఆ పార్టీ నేతలు అభిప్రాయ పడ్డారు. ఆయన జయంతి సందర్భంగా హఫీజ్ పెట్ మరియు మియపూర్ డివిజన్ సంయుక్తంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని […]

Continue Reading

బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా అధికార ప్రతినిధిగా శాంతిభూషణ్ రెడ్డి

మనవార్తలు , శేరిలింగంపల్లి : భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధికార ప్రతినిధిగా శేరిలింగంపల్లి డివిజన్ తారా నగర్ ప్రాంతానికి చెందిన సింగారెడ్డి శాంతి భూషణ్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన గతంలో శేరిలింగంపల్లి మండల కార్యవర్గ సభ్యునిగా, శేరిలింగంపల్లి 106 డివిజన్ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. గత రెండు దశాబ్దాలుగా పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న శాంతి భూషణ్ రెడ్డిని అధికార ప్రతినిధిగా నియమిస్తూ జిల్లా ఇంచార్జ్ ఎండేల లక్ష్మీనారాయణ, అధ్యక్షుడు సామ […]

Continue Reading

పన్ను రేట్లు తగ్గించాల్సిన ఆవశ్యకత ఉంది …

– గీతం జాతీయ సదస్సులో ప్రొఫెసర్ భానుమూర్తి ఉద్ఘాటన పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : వచ్చే బడ్జెట్లో లేదా తదుపరి జీఎస్జీటీ కౌన్సిల్ సమావేశంలో పన్ను రేట్లను తగ్గించాల్సిన ఆవశ్యకత ఉందని , మరీ ముఖ్యంగా జీఎస్టీ రేట్లు ఖరారయ్యే చోట అని బెంగళూరులోని అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ బీఆర్ఎస్ఆర్ భానుమూర్తి అభిప్రాయపడ్డారు . సామాజికాభివృద్ధి మండలి ( సీఎస్ఓ ) దక్షిణాది ప్రాంతీయ కేంద్రం , హైదరాబాద్ సౌజన్యంతో […]

Continue Reading

పాపులిజం’పై హార్వర్డ్ ప్రొఫెసర్ అవగాహన “

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : చారిత్రక దృక్పథంలో ‘ పాపులిజం’ని ఎలా అర్థం చేసుకోవాలి ” అనే అంశంపై అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం , హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ హిస్టరీ , పబ్లిక్ పాలసీ అధ్యాపకుడు డాక్టర్ మోషిక్ టెమిన్ అవగాహన కల్పించారు . గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ( జీఎస్వేచ్ఎస్ ) లో మంగళవారం ఆయన ఈ అంశంపై ఆతిథ్య ఉపన్యాసం చేశారు . పాపులిజం భావన , […]

Continue Reading

అయ్యప్ప పడి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్పూర్ ,మనవార్తలు ప్రతినిధి : అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ నివాసంలో సోమవారం నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం బీరంగూడ గుట్ట పైన శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వృద్ధాశ్రమం పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ తులసిరెడ్డి, రామచంద్రపురం […]

Continue Reading

గీతం బీ – స్కూల్లో ‘ ఫెన్రాన్స్ క్లబ్ ‘ ప్రారంభం …

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : ఫెనైస్సీ ( ఇంటెలెక్ట్ అండ్ స్కిల్ ) – ఫైనాన్స్ క్లబ్’ను గీతం బిజినెస్ స్కూల్ ( జీఎస్బీ ) హైదరాబాద్ సోమవారం ప్రారంభించారు . ఈ సందర్భంగా , జీఎస్బీలోని ఫైనాన్స్ విభాగం పనితీరు , సాధించిన విజయాలు , ప్రాంగణ నియామకాలను ఆ విభాగాధిపతి డాక్టర్ రాధిక వివరించారు . క్లబ్ అధ్యక్షుడు ప్రద్యుమ్న , సహ – అధ్యక్షురాలు అఖిల అనిసెట్టి , క్రియాశీల సభ్యురాలు […]

Continue Reading

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

 శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :  మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని రెగోడ్ మండల పరిధిలోని ప్యారారం గ్రామ సర్పంచ్ పూలమ్మ కిష్టయ్య తమ్ముని కొడుకు తలారి ప్రేమ్ కుమార్ ఇటీవల రామచంద్రాపురం లోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం లో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గ్రామానికి వచ్చి వారి కుటుంబనికి పరామర్శించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నర్సింగ్ రావు, ఉప సర్పంచ్ పోచమ్మ అంజయ్య, తూర్పు […]

Continue Reading