చిల్డ్రన్స్ డే సందర్భంగా శిల్పారామంలో విద్యార్థులకు పోటీలు

 శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :  అంతర్జాతీయ చైల్డ్రన్స్ డే ను పురస్కరించుకుని కలర్ వుడ్ విజువల్ ఆర్ట్ అకాడమీ వారు చైల్డ్రన్స్ డే ఈవెంట్ పేరుతో ఆదివారం రోజు సెంటర్ ఫర్ ఆర్ట్స్ మీడియా అండ్ సోషల్ వెల్ఫేర్, మొవ్వా – నృత్య రాగ నిగమామ్ మరియు శిల్పారామం సంయుక్తంగా నిర్వహిస్తున్న సింపొజియం అండ్ వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నారు .కలరు హుడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆర్ట్ క్రియేషన్స్ మరియు ఎక్స్ ఫ్లోర్ యువర్ టాలెంట్ అనే అంశంపై […]

Continue Reading

జోరుగా .. హుషారుగా ఫ్రెషర్స్ డే…

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు విభాగాల వారీగా శనివారం ఫ్రెషర్స్ డేని జోరుగా .. హుషారుగా జరుపుకున్నారు . ‘ ఫ్రెషర్స్ డే అనేది మరుపురానిది . ఇది విద్యార్థి జీవితంలో కొత్త ప్రయాణానికి నాంది పలుకుతుంది . నూతన విద్యార్థులకు సాదర స్వాగతం పలికే రోజు . సీనియర్ , జూనియర్ విద్యార్థులంతా ఐక్యంగా జరుపుకునే వేడుక ‘ అంటూ గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ […]

Continue Reading

సంతానలేమి పై మహిళల్లో అవగాహన పెరగాలి: ఫర్టీ 9 సెంటర్ డాక్టర్ సి జ్యోతి

హైదరాబాద్ ,మనవార్తలు ప్రతినిధి : సంతానలేమి పై మహిళల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని, వంధ్యత్వ సమస్యలకు ఫర్టీ 9 లో అత్యాధునిక చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ సి. జ్యోతి వెల్లడించారు. మాతృత్వం మహిళలకు దేవుడు ఇచ్చిన వరమని, సంతాన లేమి సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రస్తుతం సరికొత్త పరిజ్ఞానంతో వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. సికింద్రాబాద్ లోని ఎన్ సి ఎల్ బిల్డింగ్ లో ఉన్న ఫర్టీ 9 సెంటర్ లో ప్రముఖ సినీ నటి […]

Continue Reading

కుస్తీ పోటీల్లో హరిచరణ్ ఉడుం పట్టు _సిల్వర్ మెడల్ కైవసం

  శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :  చిన్నప్పటి నుండి కుస్తీ పోటీలో శిక్షణ పొందిన ఆ విద్యార్థి సిల్వర్ మెడల్ సాధించి తన సత్తా చాటాడు. ఇందుకు సంబంధించిన వివరాలను స్కూల్ యాజమాన్యం తెలిపింది. శేరిలింగంపల్లి మండల పరిధిలో గల రాయదుర్గం లోని నాగార్జున హై స్కూల్ లో పదో తరగతి చదువుతున్న ఎస్. హరిచరణ్ ఢిల్లీ లో రెజిలింగ్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన జాతీయ పోటీలో జూనియర్ చాంపియన్ షిప్ విభాగంలో తన సత్తా […]

Continue Reading

పిక్ నిక్ లు విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెoపొందిస్తాయి – ఉమామహేశ్వరి

  శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :  విహార యాత్రలు ( పిక్ నిక్ లు) విద్యార్థుల్లో జ్ఞానాన్ని, మనోవికాశాన్ని పెంపొందిస్తాయని జ్యోతి విద్యాలయ హై స్కూల్ ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి అన్నారు. గురువారం రోజు 1 నుండి 5 తరగతి పిల్లలను, శుక్రవారం రోజు 6 నుండి 10 వ తరగతి విద్యార్థులను విహార యాత్ర కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎప్పుడు తరగతి గదుల్లో బంధించి, బట్టి చదువులు కాకుండా అప్పుడప్పుడు క్రీడలకు, సిన్స్, డ్రాయింగ్, […]

Continue Reading

గీతం వితరణ..

– ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు , స్టేషనరీ పంపిణీ పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : రుద్రారంలోని ప్రాథమిక – ఉన్నత పాఠశాలల్లో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం శుక్రవారం నోట్బుక్స్ , పెన్నులు , పెన్సిళ్ళు , పెన్పెన్సిళ్ళు , రబ్బర్లు , షార్పనర్లు , స్కేళ్ళను పంపిణీ చేసింది . గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ . ఎస్టేట్ అధికారి డీవీఏ మోహన్ల నేతృత్వంలో , ఐటీసీ భద్రాచలం పేపర్ బోర్డ్స్ […]

Continue Reading

సృజనాత్మకతకు తొలిమెట్టు భాష…

– గీతం జాతీయ చర్చాగోష్ఠిలో ప్రొఫెసర్ ఆర్.ఎస్.సర్రాజు పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : భాష సహజ వాతావరణంలో వికసిస్తుందని , సృజనాత్మకత సహజ రూపంలో సంక్రమిస్తుందని , అందువల్లనే ప్రాథమిక విద్యను మాతృభాషలో నేర్చుకుంటారని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రో – వెస్ట్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఆర్.ఎస్.సర్రాజు అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ఆధ్వర్యంలో ‘ దక్షిణ భారతంలో హిందీ భాష , దశ – దిశ ‘ […]

Continue Reading

టీటీడీపీ అధ్యక్షుడిని కలిసిన శేరిలింగంపల్లి నేతలు

  శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :  తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమిథులయిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గురువారం రోజు బంజారాహిల్స్ లోని పార్టీ ఆసిఫ్ లో చంద్రబాబు నాయుడు సుమక్షంలో ప్రమాణోత్సవ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గoలోని సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్ 104 డివిజన్ ప్రెసిడెంట్ సిరాజుద్దీన్, 107 డివిజన్ ప్రెసిడెంట్ శివ గౌడ్, బొద్దం ఐలేష్ యాదవ్, రాజరాజేశ్వరి కాలని అధ్యక్షుడు విజయ్ కృష్ణ, లక్ష్మణ్. తదితరులు తరలివెళ్లి శాలువాలాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు

Continue Reading

క్రీడా స్ఫూర్తిని చాటండి…

– గీతమ్ మేనేజ్ మెంట్ విద్యార్థులకు పటాన్చెరు డీఎస్పీ ఉద్బోధ – ఘనంగా ప్రారంభమైన క్రీడా పోటీలు పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : ఆటల్లో గెలుపోటములు సహజమని , వాటిని సమంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటి , విజయవంతం చేయాలని పటాన్చెరు డీఎస్పీ ఎస్.భీమ్డ్డి ఉద్బోధించారు . గీతం బిజినెస్ స్కూల్ ఆధ్వర్యంలో ‘ లక్ష్య ‘ పేరిట నిర్వహిస్తున్న మూడురోజుల అంతర్ – కళాశాల క్రీడా పోటీలను బుధవారం ఆయన జ్యోతి ప్రజ్వలన […]

Continue Reading

చట్టాలపై అవగాహన అవశ్యం…

– న్యాయ సేవా దినోత్సవ వేడుకల్లో సంగారెడ్డి న్యాయ సేవా సాధికార సంస్థ కార్యదర్శి జె . హనుమంతరావు పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : మనదేశంలోని చట్టాలు , రాజ్యాంగం , న్యాయ వ్యవస్థపై ప్రతి పౌరుడికీ కనీస అవగాహన ఉండాలని , వాటి గురించి అవగాహన లేదనడం సబబు కాదని సంగారెడ్డి జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ కార్యదర్శి , జిల్లా సీనియర్ సివిల్ జడ్జి శ్రీ జె.హనుమంతరావు స్పష్టీకరించారు . ‘ […]

Continue Reading