ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

Hyderabad politics Telangana

 

పటాన్చెరు

పటాన్చెరు డివిజన్ కి చెందిన లూష్మ గత కొద్దిరోజులుగా నిమ్స్ ఆస్పత్రిలోచికిత్స పొందుతోంది. మెరుగైన చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి కోసం ఎమ్మెల్యే జిఎంఆర్ ద్వారా దరఖాస్తు చేసుకోగా 90 వేల రూపాయలు మంజూరు అయ్యాయి. ఈ మేరకు లూష్మ కుటుంబీకులకు శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎల్వోసీనీ అందజేశారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *