డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భారత మాజీ ఉప ప్రధాని, దేశంలో సామాజిక న్యాయ సాధనకు అవిరళ కృషి చేసిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం పటాన్‌చెరు పట్టణంలోని ఆయన కాంస్య విగ్రహానికి స్థానిక మాజీ ప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […]

Continue Reading

ఇష్టంతో చదవండి..లక్ష్యాన్ని సాధించండి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇష్టపడి చదివి క్రమశిక్షణతో ముందుకు సాగితే ఎంతటి లక్ష్యాన్ని అయినా సాధించవచ్చని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ బాలికల మరియు బాలుర ఉన్నత పాఠశాలలో ఎంకేవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పదవ తరగతి ప్రతిభావంతులకు నగదు పురస్కారల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పటాన్‌చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ ఆధ్వర్యంలో […]

Continue Reading

ఓటర్లకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలం

ఎస్ఐఆర్ పై అప్రమత్తంగా ఉండండి  ప్రతి ఓటు అత్యంత కీలకము  బి ఎల్ ఓ ల పనితీరు అద్వాన్నం  జూలై 12న పటాన్‌చెరులో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన  ఎస్ ఐ ఆర్, బిఆర్ఎస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ పై అవగాహన సదస్సు  పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కేంద్ర ఎన్నికల సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) అంశంలో ఓటర్లకు అవగాహన […]

Continue Reading

గణపతి నవగ్రహ సహిత బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవం

కాశీ పీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శివ నాగేంద్ర సరస్వతి మహా స్వామీజీ ఆధ్వర్యంలో పూజలు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని నందిగామ గ్రామంలో శ్రీ దాస ఆంజనేయస్వామి పునఃశ్చరణ మరియు గణపతి నవగ్రహ సహిత బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవం మూడు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నందిగామ గ్రామ ప్రజలు అందరు కలిసి ఘనంగా నిర్వహించారు.కాశీ పీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శివ నాగేంద్ర సరస్వతి వేద పండితుల ఆధ్వర్యంలో హోమాలు, నవగ్రహ […]

Continue Reading

కార్మికవర్గ ప్రయోజనాలకోసం సిఐటియు నిరంతర పోరాటం

-కార్మిక హక్కులను హరించి లాభాలు ఆర్జించాలని ఉవ్విళ్లూరుతున్న యజమాన్యాలు -శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ 18 వ మహాసభలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు,ఎస్ఈ యు అధ్యక్షులు చుక్క రాములు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కార్మికవర్గ ప్రయోజనాలకోసం నికరంగా పోరాడుతున్న సంఘం సిఐటియు అని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు,ఎస్ఈ యు అధ్యక్షులు చుక్క రాములు అన్నారు.పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలో గల శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ 18 వ మహాసభను పరిశ్రమ ఆవరణలో ఆదివారం ఘనంగా నిర్వహించింది. ఈ […]

Continue Reading

ప్రతి ప్లాట్ యజమానికి సంపూర్ణ న్యాయం పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

కొల్లూరు లక్ష్మీపురం ప్లాట్ల సమస్యకు శాశ్వత పరిష్కారం నమ్మించి మోసం చేసిన బిల్డర్ పైన కఠిన చర్యలు అనుమతులు రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి ఎవ్వరు అడ్డు వచ్చినా వెనక్కు తగ్గేది లేదు మనవార్తలు ప్రతినిధి , రామచంద్రాపురం : తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు లక్ష్మీపురం ప్లాట్ల యజమానుల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం కొల్లూరులో లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్ […]

Continue Reading

హైదరాబాద్‌లో ఘనంగా ‘సైన్ లబాన్ ప్రారంభించిన హీరోయిన్ రాశి సింగ్

▪️ ఒకేరోజు బేగంపేట, లక్డీకాపూల్, మలక్‌పేట్‌లో మూడు అవుట్‌లెట్ల ప్రారంభం* ▪️ ఈజిప్షియన్ డెజర్ట్స్‌కు నగరవాసుల నుంచి మంచి స్పందన* మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్: భారతదేశంలోనే తొలి ఈజిప్షియన్ డెజర్ట్ బ్రాండ్ ‘సైన్ లబాన్’  హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా అడుగుపెట్టింది. నగరంలోని బేగంపేట, లక్డీకాపూల్, మలక్‌పేట్ ప్రాంతాల్లో ఒకేరోజు మూడు అవుట్‌లెట్లను ప్రారంభిస్తూ సరికొత్త మైలురాయిని నెలకొల్పింది. ఈ గ్రాండ్ లాంచ్ కార్యక్రమానికి హీరోయిన్ రాశి సింగ్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి […]

Continue Reading

బస్సు దిగే లోపే మహిళ నుంచి బంగారం చోరీ

5 తులాల బంగారం, నాలుగు వేల నగదు దొంగిలించిన గుర్తుతెలియని వ్యక్తులు పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆర్టీసీ బస్సు దిగే లోపే ఓ మహిళ నుంచి బంగారం, నగదు దొంగతనానికి గురైన సంఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బాధితులు పోలీసులు తెలిపిన వివరాల మేరకు సంగారెడ్డి శాంతినగర్ కు చెందిన రేష్మ బేగం భర్త (శాండ్విక్ పరిశ్రమకు చెందిన […]

Continue Reading

ఘనంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు భుజంగ రెడ్డి 50వ జన్మదిన వేడుకలు 

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా,​పఠాన్ చేరు నియోజకవర్గం, ఇంద్రేశం మున్సిపాలిటీ బచ్చుగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భుజంగ రెడ్డి 50వ జన్మదిన వేడుకలు పద్మావతి ఫంక్షన్ హాల్ లో అత్యంత వైభవంగా నిర్వహించారు . ఆయన 49 ఏళ్లు పూర్తి చేసుకొని 50 వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా అభిమానులు, పార్టీ శ్రేణులు ఈ వేడుకలను పండుగలా నిర్వహించారు. ​ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, యువత, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు […]

Continue Reading

నిరుపేదలకు వరప్రదాయని ముఖ్యమంత్రి సహాయ నిధి పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

91 మంది లబ్ధిదారులకు 39 లక్షల 42 వేల రూపాయల విలువైన చెక్కుల పంపిణీ.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) నిరుపేదలకు వరప్రదాయనిగా నిలుస్తోందని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.శనివారం సాయంత్రం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, డివిజన్లు, మున్సిపాలిటీలకు చెందిన 91 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 39 లక్షల 42 వేల […]

Continue Reading