ముదిరాజ్ ల హక్కుల సాధనకై పోరాడాలి

శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి :  ముదిరాజ్ ల హక్కుల సాధనకై పోరాడాలని ముదిరాజ్ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన అఖిలపక్ష సమావేశoలో ముదిరాజ్ లకు రాజకీయంగా, విద్య, ఉద్యోగ పరంగా జరుగుతున్న అన్యాయాలపై ముదిరాజు చైతన్య వేదిక ద్వారా శివముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన అఖిల పక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ బీసి దల్ అధ్యక్షులు దుండ్ర కుమార స్వామి , రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్ ముదిరాజ్ […]

Continue Reading
డి ఆర్ ఓ ను సన్మానిస్తున్న పట్నం మాణిక్యం.

డిఆర్ఓ ను సన్మానించిన పట్నం మాణిక్యం.

సంగారెడ్డి ,మనవార్తలు ప్రతినిధి : డిఆర్ఓ గా పదోన్నతి పొంది నియమితులైన మెంచు నగేష్ బుధవారం తన కార్యాలయంలో డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం శాలువాతో సత్కరించి, పూలగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వీరి వెంట మోహన్ రెడ్డి కందిమండల రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షులు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రామకృష్ణారెడ్డి , ప్రేమనందం పాల్గొన్నారు.

Continue Reading

జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ తో సమావేశమైన ఎమ్మెల్యే జిఎంఆర్

_డివిజన్ల అభివృద్ధికి నిధులు కేటాయించండి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : జిహెచ్ఎంసి పరిధిలోని భారతి నగర్, పటాన్చెరు, రామచంద్రాపురం డివిజన్ల పరిధిలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరుతూ జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ కు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలోని కార్పొరేటర్ల బృందం వినతిపత్రం అందించారు.మంగళవారం హైదరాబాదులోని బల్దియ ప్రధాన కార్యాలయంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, సింధు ఆదర్శ్ రెడ్డిలతో కలిసి కమిషనర్ లోకేష్ కుమార్ తో […]

Continue Reading

విద్యార్థులు మంచిగా చదువుకుని ఉన్నత స్థానం సంపాదించుకోవాలి తహసీల్దార్ రాజయ్య

సంగారెడ్డి,మనవార్తలు ప్రతినిధి : గురుకుల పాఠశాల విద్యార్థులు కార్పోరేట్ విద్యా సంస్థలకు ధీటుగా అత్యుత్తమ జీపీఏలతో ఉత్తమ ఫలితాలు సాధించాలని పుల్కల్ మండల తహసీల్దార్ రాజయ్య అన్నారు . సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూర్ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్థానిక తహసీల్దార్ రాజయ్య చేతుల మీదుగా బస్వాపూర్ ఎర్రగోల్ల చంద్రశేఖర్, ప్రవీణ్, సాయి రాజ్ పరీక్ష ప్యాడ్ అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోవు వార్షిక పరీక్షల్లో విధ్యార్థులు […]

Continue Reading

జిస్మత్ జైల్ మండి థీమ్ రెస్టారెంట్ ను ప్రారంభించిన _దక్షిణాది సినీ ముద్దుగుమ్మ హనీ రోస్

మనవార్తలు ,హైదరాబాద్: భోజన ప్రియులుకు నోరూరించే వంటకాల రుచులను ఆతిధ్యం అందించేందుకు మదీనగూడలోని శ్రీ దుర్గా కాలనీ ప్రధాన రోడ్డులో గల ఏకెయం ధర్మరావు సిగ్నెచర్ లో ఏర్పాటైన “జిస్మత్ జైల్ మండి అండ్ థీమ్ రెస్టారెంట్” ను దక్షిణాది నటి హనీ రోస్ ప్రారంభించారు.ఈ సందర్భంలో మలయాళ ముద్దుగుమ్మ హనీ రోస్ మాట్లాడుతూ విభిన్న ఆహార రుచులకు హైదరాబాద్ కేరాఫ్ గా నిలుస్తుందన్నారు. బోజన ప్రియులకు విభిన్న రకాల వంటకాల రుచులను అందించేందుకు, జైల్ మరియు […]

Continue Reading

కొంపల్లిలో డుమాంట్ కాఫీ మీట్స్ ఐస్ క్రీమరీ స్టోర్‌ లో సందడి చేసిన నటి నేహా శెట్టి

మనవార్తలు ,హైదరాబాద్: వేసవి తాపాన్ని ఐస్ క్రీమ్ చల్లదనంతో కొంపల్లిలో ఆహ్లదపరుచుకునేందుకు డుమాంట్ కాఫీ మీట్స్ ఐస్ క్రీమరీ సరైన కేంద్రం అని ప్రముఖ తెలుగు హీరోయిన్ డి జె టిల్లు నటి నేహా శెట్టి అన్నారు.హైదరాబాద్‌లోని కొంపల్లిలో డుమాంట్ ఐస్‌క్రీమ్ స్టోర్‌ను ప్రముఖ తెలుగు నటి శ్రీమతి నేహాశెట్టి ప్రారంభించారు. డుమాంట్ అనేది తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ అంతటా 37 అవుట్‌లెట్‌లతో ఐస్ క్రీమ్ మార్కెట్‌లో రాబోయే బ్రాండ్. నేహా శెట్టి మాట్లాడుతూ, […]

Continue Reading

గీతమ్లో దళితుల రచనలపై జాతీయ సదస్సు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ (జీఎస్ హెచ్ఎస్) ఆధ్వర్యంలో ‘వ్యవహారిక పత్రికలు, దళిత రచనలు, వెలువరించడంలోని సాధక బాధకాలు’ అనే అంశంపై మార్చి 1-3 తేదీలలో జాతీయ సదస్సును . నిర్వహించనున్నారు. మెస్తూర్లోని భారతీయ భాషలు కేంద్ర సంస్థ; దళిత సాహిత్యాన్ని రాయడం, విశ్లేషించడం, అనువదించడాన్ని సమన్వయం చేస్తున్న సంస్థల (కళలు, మానవీయ శాస్త్రాల పరిశోధనా మండలి, నాటింగ్ హామ్ బ్రెంట్-పాల్ వాలెరీ విశ్వవిద్యాలయాల) సహకారంతో దీనిని […]

Continue Reading

చిరు మధ్యతరగతి వ్యాపారులకు ముత్తూట్ ఫిన్ కార్పొ లిమిటెడ్ సంస్థ శుభవార్త

_వ్యాపార మిత్ర బిజినెస్ లోన్ స్కీమ్ ప్రారంభం మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : ఇన్నాళ్లు గోల్డ్ లోన్ కె ప్రాధాన్యత నిచ్చిన ముతూట్ ఫిన్ కార్పొ లిమిటెడ్ సంస్థ తక్కువ వడ్డీరేట్లతో బిజినెస్ లోన్ లు ఇవ్వడానికి కూడా శ్రీకారం చుట్టింది.చిరు మధ్యతరగతి వ్యాపారస్తులు వ్యాపార మిత్ర బిజినెస్ లోన్ స్కీంను సద్వినియోగం చేసుకోవాలని ముతూట్ ఫిన్ కార్పొ లిమిటెడ్ సౌత్ అండ్ ఈస్ట్ జోన్ బిజినెస్ హెడ్ కె. వినోద్ కుమార్ తెలిపారు. చందానగర్ లోని ముత్తూట్ […]

Continue Reading

మత్స్య కార్మిక సంఘం పోస్టర్ ఆవిష్కరణ

మనవార్తలు ,హైదరాబాద్: తెలంగాణ రాష్టం లో మత్స్య సహకార సంఘాలకు వెంటనేఎన్ని కలు నిర్వహించాలని, తెలంగాణ మత్స్య కార్మికుల, మత్స్యకారులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్రెoకల నర్సింహ అన్నారు. ఈ నెల 20 నాడు నగరంలోని సుందరయ్య విజ్ఞానం కేంద్రoలో నిర్వహించే మత్స్య సొసైటి అధ్యక్షుల రాష్ట్ర సదస్సును జయప్రదo చేయాలని కోరుతూ రూపొందించిన పోస్టర్ ను బుధవారం రోజు మాదాపూర్ లోని దుర్గం చెరువు కట్ట మైసమ్మ వద్ద రాయదుర్గం, […]

Continue Reading

రాబోవు వార్షిక పరీక్షల్లో విధ్యార్థులు అత్యుత్తమ జిపిఎలతో ఉత్తమ ఫలితాలు సాధించాలి _ఎర్రగోల చంద్రశేఖర్

సంగారెడ్డి ,మనవార్తలు ప్రతినిధి : రాబోవు వార్షిక పరీక్షల్లో విద్యార్థుల అత్యుత్తమ జిపిఏలతో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎర్రగోల చంద్రశేఖర్ అన్నారు .సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను బస్వాపురం గ్రామానికి చెందిన ఎర్రగోల చంద్రశేఖర్ మిత్ర బృందం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోవు వార్షిక పరీక్షల్లో విధ్యార్థులు అత్యుత్తమ జిపిఎ లతో ఉత్తమ ఫలితాలు సాదించాలని, ఉన్నత చదువుల ద్వారనే ఉత్తమమైన జీవితాలు […]

Continue Reading