పాత గుటికే చేరుతున్న :రవీంద్ర నాయక్ ఐఎన్టీయూసీ మండల్ అధ్యక్షులు.

Hyderabad politics Telangana

రామచంద్రపురం

రామచంద్రపురం పట్టణం లో రాష్ట్ర బిజెపి మహిళా నాయకురాలు మరియు ఎస్ అర్ ట్రస్టు అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి గారి సమక్షంలో అర్.సి పురం ఐఎన్టీయూసీ మండల్ అధ్యక్షులు రవీంద్ర నాయక్ బిజెపి పార్టీ లో చేరటం జరిగింది. ఈ సందర్భం గా రవీంద్ర నాయక్ మాట్లాడుతూ దేశం లో నరేంద్ర మోడి ప్రవేశపెడుతున్న పధకాలు మరియు ఎస్ అర్ ట్రస్టు ఛైర్మన్ అంజిరెడ్డి చెసే సేవలు మరియు గోదావరి అంజిరెడ్డి నాయకత్వంకు ఆకర్షితులై బిజెపి పార్టీ లో చేరటం జరిగింది అన్నారు. అదేవింధం గా గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ రాబోయే కాలంలో టి అర్ ఎస్ ,కాంగ్రెస్ పార్టీ నుండి స్వచంధంగా భారీ చేరికలు ఉంటాయని, 2023 ఎన్నికల లక్ష్యంగా ప్రతి కార్యకర్త కలసిమెలసి పనిచేయాలని చుచించారు. ఈ కార్యక్రమలో బిజెపి నాయకులు మల్లేష్,కనకరాజు,మురళి,బసమ్మ,నరసిహ్మా,శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *