చదువుల తల్లికి అండగా ఎమ్మెల్యే జిఎంఆర్ 

ఉన్నత విద్య కోసం రూ.1.50 లక్షల ఆర్థిక సహాయం బాసర ట్రిపుల్ఐటీలో చేరనున్న విద్యార్థిని హర్షినికి ఉన్నత చదువులకు భరోసా మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పేదరికం ప్రతిభకు అడ్డంకి కాకూడదన్న సంకల్పంతో పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఉన్నత విద్యను కొనసాగించే అవకాశాన్ని ఆర్థిక ఇబ్బందుల కారణంగా కోల్పోయే పరిస్థితిలో ఉన్న ఓ నిరుపేద విద్యార్థినికి రూ.1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించి ఆమె విద్యా భవిష్యత్తుకు అండగా […]

Continue Reading

కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందే ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు అర్జున్

– ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలపడం నేరమా – విద్యార్థులపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే – నిరంకుశ పాలన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: శాంతియుతంగా నిరసన ‘ఛలో పార్లమెంట్’ కార్యక్రమం చేపడుతున్న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడం బీజేపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు అర్జున్ తీవ్రంగా ధ్వజమెత్తారు. విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించి ఢిల్లీ పోలీసులు తమ రాక్షసత్వాన్ని బయటపెట్టుకున్నారని, నిరసనకారులపై లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడమే […]

Continue Reading

ప్రజాసేవతో కేటీఆర్ జన్మదిన వేడుకలు

మనవార్తలు ప్రతినిధి,తెల్లాపూర్: తెల్లాపూర్ డివిజన్ కేసీఆర్ నగర్ ఫేజ్-02లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం 65వ బ్లాక్ రవి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమంనిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లేపల్లి సోమిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు దేవేందర్ యాదవ్, గుడ్ల సాగర్, దయాకర్ రెడ్డి, ఇంద్రారెడ్డి హాజరై కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ నగర్ ఫేజ్-2 ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు బిరాధర్ […]

Continue Reading

శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో వారాహి మాత నవరాత్రి పూజలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పఠాన్ చేరు నియోజకవర్గం, అమిన్ పూర్, బీరంగూడ డివిజన్ పరిధిలో ఉన్న శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా వారాహిమాత నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు, అనంతరం ఇరువురు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో వచ్చే తొమ్మిది రోజులు అత్యంత శక్తివంతమైన ‘వారాహి నవరాత్రులు’ వారాహీ అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు విశేషంగా ఆరాధించే పర్వదినాలివి. ​అమ్మవారి అలంకార విశేషాలు ​ఎర్రటి వస్త్రాలు,ఎర్ర పూలు వారాహీ మాత ఉగ్ర […]

Continue Reading

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో 300కు పైగా వాహనాలతో భారీ ర్యాలీ..

ధర్నా చౌక్ కి కదిలిన పటాన్‌చెరు యువతరం  విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం  ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రశ్నించడమే నేరమా  విద్యార్థుల పోరాటానికి బిఆర్ఎస్ సంపూర్ణ మద్దతు  పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి  మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ప్రశ్నించిన వారిపై దమనకాండ కొనసాగిస్తోందని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్న విద్యార్థి లోకానికి బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు […]

Continue Reading

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమైనది పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఎస్ఐఆర్‌లో పాల్గొనండి.. పటాన్‌చెరు అభివృద్ధిలో భాగస్వాములు కండి ఎస్ఐఆర్ అవగాహన కోసం 30 ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్. మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతి ఓటు ప్రాణాధారమని, ఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు నియోజకవర్గంలో అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే అర్హులైన ప్రతి ఓటరు ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొని, ఆగస్టు 3వ […]

Continue Reading

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల భవిశ్యత్తు అంధకారమైందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని సంగారెడ్డి జిల్లా ఐఎన్టియుసి అధ్యక్షులు కొల్కురి నర్సింహ రెడ్డి డిమాండ్ చేశారు . సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారి పైన పెద్ద ఎత్తున నిరసన దర్న చెప్పట్టారు […]

Continue Reading

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి చార్జ్ అమానుషం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని కోరుతూ చలో ఢిల్లీ సందర్భంగా విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జిని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్ పేర్కొన్నారు. బుధవారం పటాన్ చెరు పట్టణంలోని శ్రామిక్ భవన్ లో సిపిఎం పార్టీ పటాన్ చెరు ఏరియా కమిటీ విస్తృత సమావేశం సిపిఎం ఏరియా కమిటీ కార్యదర్శి బి నాగేశ్వరరావు అధ్యక్షతన […]

Continue Reading

పరిశ్రమల్లో ఉత్పత్తులు జరగాలంటే కార్మికుల శ్రమశక్తి తోనే సాధ్యం_ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం 42 రోజులుగా సమ్మె చేస్తున్న బిస్లరీ కార్మికులకు బియ్యం కిరాణం సరుకుల అందజేత బిస్లరీ కార్మికుల పోరాటానికి సిఐటియు సంఘీభావం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పరిశ్రమల్లో ఉత్పత్తులు జరగాలంటే కార్మికుల శ్రమశక్తి తోనే సాధ్యమని ఆ విషయాన్ని బిస్లరీ యజమాన్యం మరిచి కార్మికులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు యజమాన్యం […]

Continue Reading

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర నీలం మధు ముదిరాజ్

రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: దేశంలో ప్రజాస్వామ్యాన్ని పూడ్చిపెట్టి, ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర కుట్రలు చేస్తోందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ నీలం మధు ముదిరాజ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల తరఫున నిలబడి కేంద్రాన్ని నిలదీస్తున్న కాంగ్రెస్ […]

Continue Reading