ప్రియాంకాస్ ఇన్ఫినిట్ స్మైల్స్” క్లినిక్ ను ప్రారంభంచిన డైరెక్టర్ వంగ సందీప్ రెడ్డి ,జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : నగరంలో దంత వైద్య రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతూ “ప్రియాంకాస్ ఇన్ఫినిట్ స్మైల్స్” క్లినిక్ ఘనంగా ప్రారంభమైంది. ప్రీమియం, పేషెంట్-ఫస్ట్, డెంటల్ డెస్టినేషన్‌, బ్లెండ్స్ కట్టింగ్-ఎడ్జ్ లాంటి అత్యాధునిక AI సాంకేతికత, నిపుణుల వైద్య పరిజ్ఞానం మరియు అత్యుత్తమ సేవలను ఒకే చోట ఈ క్లినిక్ అందిస్తోంది.ప్రముఖ దంత వైద్య నిపుణురాలు డా. ప్రియాంక స్థాపించిన ఈ క్లినిక్, ప్రపంచ స్థాయి సేవలను అందించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇక్కడ అధునాతన కాస్మెటిక్ […]

Continue Reading

నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరులో కన్యకా పరమేశ్వరి దేవాలయం నిర్మాణ పనులకు శంకుస్థాపన.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రజలలో భక్తి భావం పెంపొందించడంలో భాగంగా నియోజకవర్గం వ్యాప్తంగా నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని పంచముఖి హనుమాన్ దేవాలయం ఎదురుగా నూతనంగా నిర్మించ తలపెట్టిన కన్యకా పరమేశ్వరి దేవాలయం నిర్మాణ పనులకు ఆదివారం ఉదయం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా […]

Continue Reading

ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా ఎల్లిపాయకారం రెస్టారెంట్’ ప్రారంభం

– నాటు నాటు రుచులతో గచ్చిబౌలిలో ‘ఎల్లిపాయకారం రెస్టారెంట్’ – పాల్గొన్న పలు సినీ, రాజకీయ ప్రముఖులు* మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి : నగరంలోని గచ్చిబౌలిలో ప్రముఖ ఫుడ్ బ్రాండ్ ‘ఎల్లిపాయకారం’ నూతన అవుట్‌లెట్ ను ఎంపీ ఈటల రాజేందర్, పీఏసీ చైర్మెన్ ఆరెకపూడి గాంధీ లు ఘనంగా ప్రారంభించారు. గచ్చిబౌలిలోని ఎల్లో సఫైర్ హోటల్స్ వ‌ద్ద జ‌రిగిన‌ ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ సెలెబ్రేటీలు హాజరై సందడి చేశారు. ఎంపీ ఈటెల రాజేందర్, ఆరెకపూడి […]

Continue Reading

పదో తరగతి పరీక్ష ఫలితాలలో విద్యార్థుల ప్రతిభ

– విద్యా హై స్కూల్ లో పూసిన కుసుమాలు మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి : విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే ప్రాథమిక దశలోనే విద్యా ప్రతిష్టంగా ప్రతిష్ఠంగా ఉండాలి. అలాంటి సిద్ధాంతాన్ని నమ్మిన స్కూల్ డైరెక్టర్ త్రిమూర్తులు పొన్నాడ సారధ్యంలో విద్యార్థులు దూసుకుపోతున్నారు. ఈ సారి వెలువడిన పదో తరగతి పరీక్ష ఫలితాలలో గణనీయమైన మార్కులు సాధించి మంచి ప్రతిభ కనబరిచారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని అంజయ్య నగర్ లో గల విద్యా హై స్కూల్ […]

Continue Reading