సామాన్యులకు ఎల్ఓసి ఒక గొప్ప వరం ఎమ్మెల్సీ డా.చిన్నమైల్ అంజిరెడ్డి
ముగ్గురికి రూ. 7.20 లక్షల చెక్కులు అందజేత మనవార్తలు ప్రతినిధి , రామచంద్ర పురం : ఆసుపత్రి ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్న సామాన్యులకు ఎల్ఓసి ఒక గొప్ప వరం అని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్ర పురంకు చెందిన ముగ్గురు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న క్రమంలో లబ్ధిదారులకు మొత్తం రూ. 7.20 లక్షల విలువైన ఎల్ఓసి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ఓసీ […]
Continue Reading