కిర్బీ పరిశ్రమలో సీఐటీయూ చారిత్రాత్మికమైన వేతన ఒప్పందం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు
117 మంది క్యాజువల్ కార్మికుల పర్మినెంట్ గ్రాస్ సాలరీలోరూ.10,545/-, సిటీసిలో రూ.12,486/- నెల వేతనం పెంపు రిటైర్మెంట్ బెనిఫిట్ ఒక నెల గ్రాస్ శాలరీ కార్మికుల భద్రత, సంక్షేమం సిఐటియుతోనే సాధ్యం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : పాశమైలారం పారిశ్రామిక వాడ లోని కిర్బీ పరిశ్రమలో సిఐటియు ఆధ్వర్యంలో చారిత్రాత్మకమైన వేతన ఒప్పందం సాధించామని, ఈ పరిశ్రమలో 117 మంది క్యాజువల్ కార్మికులను పర్మినెంట్ చేయించడం జరిగిందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు, యూనియన్ అధ్యక్షులు చుక్క […]
Continue Reading