జర్నలిస్ట్ ల భద్రతే ప్రధాన అంశం ఏబీజేఎఫ్ కోర్ కమిటీ

Hyderabad Telangana

హైదరాబాద్

జర్నలిస్ట్ ల భద్రతే ప్రధాన అంశంగా అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ ముందుకు వెళ్తోందని ఏబీజేఎఫ్ జాతీయ అధ్యక్షులు రాజేష్ అన్నారు .హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లోఏబీజేఎఫ్ తెలంగాణ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షులు రాజేష్ హాజరయ్యారు , ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ , దేశం లో ఇప్పటికే 15 రాష్ట్రాల్లో దిగ్విజయంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నామని తెలిపారు . రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడ అఖిల భారత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ , జర్నలిస్టుల సభ్యత్వ నమోదు చేపట్టామన్నారు . జర్నలిస్టుల భద్రతే ప్రధాన అంశంగా యూనియన్ లో ఉండబోతుందని , నూతనంగా జాయిన్ అవుతున్న సభ్యులను ఆహ్వానిస్తున్నామని ఆయన తెలియజేశారు.

ఈ సమావేశం సందర్భంగా సుప్రీం కోర్టు అడ్వకేట్ , దిగ్విజయ్ సింగ్ , (ఢిల్లీ) , నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఫిరోజ్ (ముంబయి), తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సమావేశానికి , తెలంగాణ ఏబీజేఎఫ్ కోర్ కమిటీ సభ్యులు , (రావూరి గంగాధర్ రావు , ఈ లక్ష్మణ్ చారి, గులగట్టు దాసు, పడాల సృజన్ , అంబాల విష్ణు, గునుగంటి శ్రీనివాస్ ,వల్లూరి మధు ,సాదిక్ భాషా, ఈ శ్యాం, ఓ నాగరాజు , సురేష్ కుమార్ .తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *