దేశం గర్వించ దగ్గ బతుకమ్మ పండుగ_ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా ఉమ్మడి పుల్కల్ మండలంలోని పుల్కల్ లోని గ్రౌండ్ నందు పుల్కల్ మండల మహిళ అధ్యక్షురాలు శివమ్మ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఆడపడుచుల ఆట పాటలు కోలాటాలు ఆకాశనంటాయి ముందుగా ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్.జిల్లా చేర్పర్సన్ మంజు శ్రీ జ్యోతిప్రజ్వలన చెననంతరం ఆడపడుచులకు బతుకమ్మ చీరాల పంపిణీ చేశారు.బ తుకమ్మఆట ప్రారంభోత్సవం బ్రహ్మణులచే పూజ కార్యక్రమం నిర్వహించి బతుకమ్మ ఆట ను ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైనా […]

Continue Reading

తెలంగాణ జాగృతి రూపొందించిన బతుకమ్మ పాట

తెలంగాణ ఎంతో ప్రతిష్టాత్మక మైన తెలంగాణ జాగృతి బతుకమ్మ పాట ” అల్లిపూల వెన్నల ” రిలీజ్ అయింది. తెలంగాణ జాగృతి రూపొందించిన బతుకమ్మ పాట “అల్లిపూల వెన్నెల” ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ విడుదల చేశారు ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ ఈ పాటకు సంగీతం అందించగా ప్రఖ్యాత దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించారు. తెలంగాణ ఆడపడుచల పండుగ బతుకమ్మ మరోసారి విశ్వయవనికపై మెరవనుంది. ప్రపంచం మెచ్చిన సంగీత […]

Continue Reading

నిరుపేదలకు నాణ్యమైన వైద్యం గూడెం మహిపాల్ రెడ్డి

17 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ   పటాన్చెరు ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 33 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 17 లక్షల యాభై నాలుగు వేల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన […]

Continue Reading

పటాన్చెరులో ఘనంగా తెలంగాణ విలీన దినోత్సవం

జాతీయ జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్చెరు పటాన్చెరు పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని సబ్బండ వర్గాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారని […]

Continue Reading

గీతం ఎన్‌సీసీ యూనిట్ ను తనిఖీ చేసిన కమాండర్

పటాన్‌చెరు: పటాన్‌చెరు సమీపంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఎన్‌సీసీ యూనిట్ ను నిజామాబాద్ లోని 33 (తెలంగాణ) బెటాలియన్ ప్రధాన కార్యాలయ కమాండర్ కల్నల్ హెచ్ఎస్ఎస్ కృష్ణకుమార్ గురువారం తనిఖీ చేశారు. ఆయన వెంట 33 (తెలంగాణ) బెటాలియన్, సంగారెడ్డి కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అజయ్ కుమార్ శర్మ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కల్నల్ ఎస్.కె.సింగ్ కూడా ఉన్నారు. కల్నల్ కృష్ణకుమార్ గీతం ఎన్‌సీసీ క్యాడెట్లతో ముఖాముఖి చర్చించడంతో పాటు, వారి పనితీరును ప్రశంసించారు. మెరుగైన ప్రమాణాలను సాధించడానికి […]

Continue Reading

మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరు తెలంగాణ రాష్ట్రంలో నీలి విప్లవం తీసుకొని రావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు మత్స్య శాఖ ను బలోపేతం చేస్తూ ప్రతి చెరువులో లక్షల చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం మత్స్య శాఖ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణ పరిధిలోని సాకీ చెరువు, తిమ్మక్క చెరువు, తీగల నాగారం చెరువు, దోషం చెరువులలో ఏడు లక్షల రూపాయల విలువైన మూడున్నర లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. […]

Continue Reading

తెలంగాణలో కొత్తగా 14 ఫిపోలా ఔట్ లెట్లను ప్రారంభించిన ఫిపోలా రిటైల్ ఇండియా

హైదరాబాద్ మాంసం విక్రయ సంస్థ …ఫిపోలా తెలంగాణలో తమ సేవలను విస్తరించింది. తెలంగాణలో కొత్తగా 14 ఫిపోలా ఔట్ లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ఫౌండర్ సుశీల్ తెలిపారు .వచ్చే ఏడాదిలోగా దక్షిణ భారత దేశంలో 64 ఔట్ లెట్లు ఏర్పాటు చేస్తామని… ..2022 లోగా దేశ వ్యాప్తంగా రెండు వందల స్టోర్లు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు . మాంసం సీఫుడ్ తో పాటు ఐదు వందల రకాల మాంసపు ఉత్పత్తులను అందుబాటులో ఉంచామన్నారు. […]

Continue Reading

 ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేసిన తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి

సంగారెడ్డి: డా” సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డిజిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో జరిగిన “ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డ్స్ ప్రదానోత్సవ “కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి గారు ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.జిల్లాలోని వివిధ గ్రామాల్లో, మండలాల్లో,పట్టణాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత కలిగిన బోధనలను అందిస్తూ, విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న 70 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానోత్సవం చేశారు. అనంతరం తెలంగాణ శాసన మండలి ప్రొటెం ఛైర్మన్ […]

Continue Reading

విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న భూపాల్ రెడ్డి

పటాన్‌చెరు: రామచంద్రాపురం డివిజన్ రాయసముద్రం చెరువు కట్టపైన నూతనంగా నిర్మించిన నాగులమ్మ ఆలయంలో నాగులమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపల్ రెడ్డి తో కలిసి తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు భూపాల్ రెడ్డి దంపతులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వి.సింధు ఆదర్శ్ రెడ్డి, బూరుగడ్డ పుష్పనగేష్, మాజీ కార్పొరేటర్ తొంట […]

Continue Reading

పేదల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ 33 మంది లబ్ధిదారులకు 9 లక్షల 57 వేల రూపాయల విలువైన చెక్కుల పంపిణీ

  పటాన్చెరు నిరు పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారము ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 33 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన 9 లక్షల 57 వేల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలు, కార్మికులు ఎక్కువగా నివసించే పటాన్చెరు నియోజకవర్గంలో మైన మైన వైద్యం […]

Continue Reading