స్కేటింగ్లో గీతం విద్యార్థినికి బంగారు పతకం

మనవార్తలు ,పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థినులు ఇద్దరు గుజరాత్లోని అహ్మదాబాద్లోని సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 12 వరకు నిర్వహించిన జాతీయ పోటీలలో రాణించి రోలర్ స్కేటింగ్లో పతకాలు సాధించినట్టు క్రీడల సంచాలకుడు కె.అరుణ్ కార్తీక్ వెల్లడించారు . హెదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్లో బీఏ ( సెక్షాలజీ ) రెండో ఏడాది విద్యార్థిని క్వాడ్ ఫ్రీస్టైల్డ్ స్కేటింగ్ ( ఆర్టిస్టిక్ ) ఈవెంట్లో తెలంగాణ రాష్ట్రం […]

Continue Reading

ఏపిజివిబి పుల్కల్ ఆధ్వర్యంలో బీమా నమోదు

మనవార్తలు ,పుల్కల్:  మంజీర గ్రామీణ వికాస్ బ్యాంక్ పుల్కల్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన జీవిత బీమా నమోదు కార్యక్రమాన్ని పుల్కల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంజీర గ్రామీణ వికాస్ బ్యాంక్ పుల్కల్ శాఖలో ఖాతా ఉన్న 18 నుండి 70 వయస్సు గల ప్రతి ఒక్కరూ రూ 436/-, మరియు రూ 20/- రూపాయలతో బీమా చేసుకోవాలని తెలిపారు. […]

Continue Reading

విద్యార్థి సంఘం నాయకుడి ఆధ్వర్యంలో బండ ప్రకాష్ జన్మదిన వేడుకలు

మనవార్తలు , శేరిలింగంపల్లి: బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతి, తెలంగాణ మలి దశ ఉద్యమకారుడు,, ముదిరాజ్ జాతి మార్గదర్శి, తెలంగాణ మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత తెలంగాణ ఎమ్మెల్సీ, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండ ప్రకాష్ జన్మదిన వేడుకలను యూనివర్శటీ ఆఫ్ హైదరాబాద్ లో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వై.శివ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ బీసి సంఘాల నాయకులు, పరిశోధక […]

Continue Reading

ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో చలో డిల్లి ప్రోగ్రాం

మనవార్తలు , శేరిలింగంపల్లి: దేశంలోఅత్యధిక జనాభా కలిగిన బిసిలను దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్ని కూడా కేవలం ఓట్లు వేసే మిషన్ల గానే చూస్తున్నాయని. ఇప్పటిదాకా నమ్మి ఓట్లు వేసి గెలిపించుకున్న వాళ్లు ఎటువంటి సహాయం చేయడం లేదని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్స్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివ ముదిరాజ్ తెలిపారు..అక్రమ సంపాదనకే పెద్ద పీట వేసుకుని ఉన్నారని ఈ రాజకీయ పార్టీలు దొంగల ముఠాలుగా ఏర్పడి ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నాయని […]

Continue Reading

భార్యపై అనుమానంతో భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగాహత్య చేసి తాను ఉరివేసుకుని ఆత్మహత్య

– కుటుంబo మొత్తం చనిపోవడం పట్ల చుట్టుపక్కల వాళ్ళు దిగ్భ్రాంతి మృతుల పట్ల పలు అనుమానాలు ? మనవార్తలు , శేరిలింగంపల్లి: భార్య పై అనుమానం తో తరుచూ గొడవలు పడుతూ భార్య తో పాటు ఇద్దరు పిలల్లను దారుణంగా హత్యచేసి చివరకు భర్త సైతం ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. సంగారెడ్డి జిల్లా, మ్యూనిపల్లి మండలం పోల్కంపల్లి కి చెందిన ఎం. […]

Continue Reading

దరఖాస్తుల సేకరణకు ప్రత్యేక డెస్క్ ఏర్పాటు

మనవార్తలు , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి సర్కిల్ 20 పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తుల సేకరణ కు ప్రత్యేక డెస్క్ ను ఏర్పాటు చేసినట్లు శేరిలింగంపల్లి సర్కిల్ ఉప కమిషనర్ వెంకన్న తెలిపారు. ఈ నెలాకారులోపు ధర ఖాస్తుదారులు తమ ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, ఇంటి అడ్రస్ తో పాటు ప్రస్తుతం వాడుకలో ఉన్న మొబైల్ ఫోన్ నెంబర్ తో రావాలని సూచించారు. కొత్త దరఖాస్తులు తీసుకోబడవని, […]

Continue Reading

బిజెపికి మద్దతుగా తెలంగాణ మాల మాదిగ జెఏసి కరపత్రాల ఆవిష్కరణ లో పాల్గొన్నా గడిల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు:( రమేష్ ) మునుగోడు నియోజకవర్గం లో దళిత వర్గాలను అభివృద్ధి చేసే పార్టీ ఉంది అంటే అది ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే అని ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా చండూరు మున్సిపాలిటీ పరిధిలో భరత్ చంద్ర ఫంక్షన్ హాల్ లో తెలంగాణ మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ మాల మాదిగ జేఏసీ కన్వీనర్ దేవుని సతీష్ […]

Continue Reading

మహమ్మారి ఆధారిత సంక్షోభాలపై జాతీయ సదస్సు…

– పత్ర సమర్పణకు తుదిగడువు : అక్టోబర్ 28 మనవార్తలు ,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ( జీఎసాహెచ్ఎస్ ) హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘ భారతీయ నేపథ్యంలో సామాజిక ఆర్థిక రంగాల నుంచి మహమ్మారి – ఆధారిత సంక్షోభాలకు బహుముఖ ప్రతిస్పందనలు , స్థితిస్థాపకత ‘ అనే అంశంపై నవంబర్ 24-25 తేదీలలో రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించనున్నారు . సామాజికాభివృద్ధి మండలి ( సీఎస్ఓ ) దక్షిణాది […]

Continue Reading

అభివృద్ధిలో ఆదర్శంగా పటాన్చెరు

_7 కోట్ల 48 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన మనవార్తలు ,పటాన్ చెరు:( రమేష్ ) ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో పటాన్చెరు మండలాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్చెరు మండలం పరిధిలోని పెద్దకంజర్ల, చిన్నకంజర్ల, ముత్తంగి, పాశమైలారం, లక్డారం, చిట్కుల్ గ్రామాలలో 7 కోట్ల 48 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, కమ్యూనిటీ హాల్లు, మన ఊరి మనబడి […]

Continue Reading

అబ్దుల్ కలాం ఆశయ సాధనకు కృషి చేయాలి

మనవార్తలు , శేరిలింగంపల్లి : మాజీ రాష్ట్రపతి, శాస్త్ర వేత్త, మిసైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం జంతు సందర్భంగా శనివారం రోజు, మియాపూర్ లో గల హెచ్చెమ్.టి స్వర్ణపూరి కాలనీలోని ఆయన విగ్రహానికి ప్రేమ్ శేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళ్ళు అర్పించారు. ఈ కార్యక్రమంలో గుండె గణేష్ ముదిరాజ్, మల్లేష్, శ్రీను,, రపన్ వెంకటేష్, రాము, లక్ష్మణ్, నర్సింహ, శివ,దుర్గేష్, శ్రీను, హనుమంతు, తదితరులుపాల్గొన్నారు.

Continue Reading