త్రివేణి పాఠశాలలో వార్షిక క్రీడా సంబరాలు

_చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి – నాగపూరి రమేష్ శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పై ఆసక్తి పెంచుకోవాలని ప్రముఖులు అభిప్రాయపడ్డారు. మంగళవారం రోజు మియాపూర్ మదీనా కూడా లోని త్రివేణి పాఠశాలలో వార్షిక క్రీడా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదులుగా ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేష్, రంగారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రెటరీ బాస్కర్ రెడ్డి, త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్రచౌదరి లు పాల్గొని క్రీడా […]

Continue Reading

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా – ఎడ్ల రమేష్

అమీన్ పూర్ ,మనవార్తలు ప్రతినిధి : నిజాం నిరంకుశ వ్యతిరేక పాలక, తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిదని పటాన్చెరు బీజేపీ నేత ఎడ్ల రమేష్ అన్నారు . సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ పద్మశాలిసంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు . తెలంగాణ ఉద్యమంలో 85 సంవత్సరాల వయస్సులో కీలక భూమిక పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహదాతగా తనకు […]

Continue Reading

ప్రజా సమస్యలను వెలికితీయడంలో నవతెలంగాణ ముందుతుంటుంది_బీజేపీ శేరిలింగంపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్

_నూతన క్యాలెండర్ ఆవిష్కణలో యోగానంద్ శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి : ప్రజా సమస్యలు వెలికితీయడంలో నవతెలంగాణ దినపత్రిక ఎప్పుడు ముందుతుందుoటుoతుంది బీజేపీ శేరిలింగంపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ అన్నారు. నవతెలంగాణ 2023 నూతన క్యాలెండర్ ను సోమవారం రోజు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గలో కె పి హెచ్ బి లోని మాంజీరా మాల్ లోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. పత్రికలు అధికార పక్షాలకు తొత్తులుగా మారకుండా నిష్పక్షపాతoగా నిజాలను వెలికితీయాలని, ఎప్పుడు కూడా నవతెలంగాణ ప్రజా […]

Continue Reading

ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా గణేష్ గడ్డ సిద్ది వినాయక దేవాలయం

_కోటి 50 లక్షల రూపాయల సొంత నిధులతో మూడు రాజ గోపురాల నిర్మాణం పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : రుద్రారం శ్రీ సిద్ది గణపతి దేవాలయాన్ని రాష్ట్రంలోనే ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని దేవాలయ అభివృద్ధిలో భాగంగా ఒక కోటి 50 లక్షల రూపాయల సొంత నిధులతో మూడు రాజగోపురాల నిర్మాణ పనులకు సోమవారం ఉదయం పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ […]

Continue Reading

విద్యార్థులు భావిభారత నిర్దేశకులుగా ఎదగాలి_పటాన్‌చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి

– కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : విద్యార్థులు సత్ప్రవర్తనతో రేపటి భావిభారత నిర్దేశకులుగా ఎదగాలని పటాన్‌చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం పటాన్‌చెరు పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ప్రిన్సిపాల్ నాగరాజుతో కలిసి సీఐ వేణుగోపాల్ రెడ్డి స్కూల్ నూతన క్యాలెండర్ 2023ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థిని, […]

Continue Reading

నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన రవికుమార్ యాదవ్

శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి : నవతెలంగాణ దినపత్రిక 2023 నూతన క్యాలెండర్ ను శనివారం రోజు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గల మసీద్ బండ లోని ఆయన నివాసంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ ఆవిష్కరించారు. పత్రికలు అధికార పక్షాలకు తొత్తులుగా మారకుండా నిష్పక్షపాతoగా నిజాలను వెలికితీయాలని కోరారు. ఎప్పుడు కూడా నవతెలంగాణ ప్రజా సమస్యలు వెలికితీయడంలో ముందుంటుందని, అదేపంథాను కొనసాగించాలని సూచించారు. ఎప్పుడు మా వంతు సహాయ సాకారాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, […]

Continue Reading

ఘనంగా ముగిసిన న్యూ ఇయర్ డే అండ్ నైట్ క్రికెట్ ఛాంపియన్షిప్

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : పటాన్చెరు నియోజకవర్గ కేంద్రాన్ని క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన డే అండ్ నైట్ క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమం ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 15 […]

Continue Reading

లింగ వ్యత్యాసాన్ని అరికట్టాలి : నేహా గుప్త…

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : కార్యాలయాలలో లింగ వ్యత్యాసం పెద్ద సమస్యగా మారిందని , దాని అరికట్టితే తప్ప సృజనాత్మకతను పెంపొందించలేమని , ఆవిష్కరణలను ప్రోత్సహించలేమని , కంపెనీలను అభివృద్ధి పధంలో నడపలేమని ఏజీఎస్ హెల్త్ డెరైక్టర్ నేహా గుప్తా అన్నారు . హైదరాబాద్ లోని గీతం బిజినెస్ స్కూల్ , మానవ వనరుల విభాగం ఆధ్వర్యంలో ‘ ఓ మహిళా నేతకు ఎదురయ్యే సవాళ్లు , అవకాశాలు ‘ అనే అంశంపై గురువారం ఆమె […]

Continue Reading

బండ్లగూడలో పారగాన్ సంస్థ సౌజన్యంతో నిర్మించనున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పనులకు శంకుస్థాపన

_సామాజిక సేవలో పారగాన్ సంస్థ సేవలు అభినందనీయం _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : సామాజిక సేవలో పారగాన్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ మార్క్స్ నగర్ లో పారగాన్ సంస్థ సౌజన్యంతో 83 లక్షల రూపాయల సి.ఎస్.ఆర్ నిధులతో చేపడుతున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి కేంద్రం నూతన భవనాల నిర్మాణ పనులకు బుధవారం […]

Continue Reading

కులం, మతం, వర్గం తేడా లేకుండా అందరి శ్రేయస్సు లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు

_అభినవ దాన కర్ణుడు ఎమ్మెల్యే జిఎంఆర్ _50 లక్షల రూపాయల సొంత నిధులతో మసీదు పునర్నిర్మాణం అమీన్పూర్, మనవార్తలు ప్రతినిధి : కులం, మతం, వర్గం తేడా లేకుండా నియోజకవర్గంలో గుడి, మసీదు, చర్చిల నిర్మాణాలకు అభినవ దానకర్ణుడు వలె లక్షల రూపాయల సొంత నిధులను అందిస్తూ నియోజకవర్గంలో పరమత సహనాన్ని పెంపొందిస్తున్నారు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి.తాజాగా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట గల అమీనా అలంగిర్ మసీదు పునర్నిర్మానం కోసం […]

Continue Reading