మనవార్తలు, రామచంద్రాపురం :
పటాన్ చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం నూతనంగా ఎన్నుకొన్న సర్కిల్ బాడీ సభ్యులు ప్రొటెం స్పీకర్ వి భూపాల్ రెడ్డి ని కలిసి ఆశీర్వవాదం తీసుకున్నట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ అధ్యక్షుడు కే పరమేశ్వర్, జనరల్ సెక్రెటరీ ఎం భాస్కర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఐలాపురం ఐలేష్, ఉపాధ్యక్షుడు అమృత్ సాగర్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు అక్కని కాజా, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బల్ల నర్సింగరావు, మహిళా విభాగం అధ్యక్షురాలు రాణి, బీసీ సెల్ అధ్యక్షుడు కృష్ణమూర్తి చారి, యూత్ అధ్యక్షుడు నరసింహ, ఎస్టి సెల్ అధ్యక్షుడు శంకర్ నాయక్, టిఆర్ఎస్వి అధ్యక్షుడు క్రాంతి మరియు యూత్ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ జయశ్రీ, సెక్రటరీ సరిత, వైస్ ప్రెసిడెంట్ ఉషా, జనరల్ సెక్రెటరీ విట్టల్, జాయింట్ సెక్రెటరీ భీమ్ రాజ్ మరియు యు.ఎస్ సర్కిల్ ఇతర నాయకులు పాల్గొన్నారు.