ప్రజాప్రతినిధులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్

Districts Telangana

పటాన్చెరు

దసరా పండుగను పురస్కరించుకొని పలువురు ప్రజాప్రతినిధులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్  మంత్రి వర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావుని,శాసన మండలి చైర్మన్ శ్రీ వి.భూపాల్ రెడ్డి గారిని,మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని,గౌరవ శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారిని,మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి దసరా శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *