పటాన్చెరులో 12 కోట్ల రూపాయలతో ఇండోర్ సబ్ స్టేషన్
నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : పెరుగుతున్న జనాభాకు అణుగుణంగా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలన్న సమున్నత లక్ష్యంతో నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరు పట్టణంలో 12 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 33/11 కెవి ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణం చేస్తున్నట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో […]
Continue Reading