బహుజనుల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది నీలం మధు ముదిరాజ్
శివనగర్ లో 15 లక్షల సొంత నిధులతో నిర్మించిన ముదిరాజ్ సంఘం నూతన భవనం ప్రారంభోత్సవం కాంగ్రెస్ పార్టీకి,రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన నీలం పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : బహుజనుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.సోమవారం పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం శివనగర్ గ్రామంలో నీలం మధు తన సొంత నిధులు 15 లక్షలు వెచ్చించి నిర్మించిన ముదిరాజ్ సంఘం […]
Continue Reading